Nitin Gadkari | దేశంలో పేదల సంఖ్య క్రమంగా పెరుగుతోందని.. సంపద కొందరు ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నదని.. ఇది ప్రమాదకరమైన పరిస్థితని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగ్పూర్లో జరిగిన కార్యక్రమంలో గ�
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ముగ్గురు పిల్లలకు తన ఆస్తి మొత్తాన్ని వారసత్వంగా ఇవ్వాలని కోరుకోవడం లేదు. ‘ఫిగరింగ్ ఔట్ విత్ రాజ్ షమని’ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, సంపన్న కుటుంబ�
Bill Gates: పిల్లలకు సంక్రమించే ఆస్తి గురించి బిల్ గేట్స్ ఓ కీలక విషయాన్ని చెప్పారు. తన ఆస్తిలో కేవలం ఒక్క శాతమే మాత్రమే తమ పిల్లలకు సంక్రమిస్తుందన్నారు. పిల్లలు స్వయంగా ఎదగాలన్నారు.
Rekha Gupta: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం రేఖ గుప్తా తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఆమెకు స్వంత వాహనం లేదు. స్థిరచర ఆస్తుల వివరాలను ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు.
‘ఆనందంగా జీవించడమే.. అసలైన ఆస్తి’ అని పెద్దల మాట. సంపదలో సంతోషాన్ని వెతుక్కోవడం.. ఆ కొండ కరిగితే కుంగిపోవడం మూర్ఖులు చేసే పని. అయితే, ఆ ఆనందం అనేది అద్దె వస్తువేమీ కాదు. మనసు పెడితే దాన్ని ఎవరికి వారే సృష్టిం
సంపదను పెంచి, ప్రజలకు పంచాలన్నదే కేసీఆర్ నినాదం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) పేర్కొన్నారు. సూర్యాపేటలోని వెంకటేశ్వర టౌన్ షిప్లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅ
ప్రజలను మోసగించడంలో బీజేపీ నాయకులు పీహెచ్డీ పట్టా పొందారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో జై జవాన్ నగర్కు చెందిన 40 యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం
ధనవంతుడే ధనవంతుడు అవుతున్నాడు. మధ్యతరగతి మరింత దిగువకు పడిపోతుంటే, పేదలు దారిద్య్రంలో కూరుకుపోతున్నారు. ఆధునిక భారతంలో ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్నాయి. దేశంలో40.5 శాతం సంపద కేవలం జనాభాలో 1 శాతంగా ఉన్న సం�
దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ సంపద కూడా రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో రూ.1.69 లక్షల కోట్ల సంపదతో ప్రవాస భారతీయుల జాబితాలో
గడిచిన ఏడాది కాలంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద రెట్టింపునకుపైగా ఎగిసింది. ఏకంగా 116 శాతం ఎగబాకినట్టు ఈ ఏడాదికిగాను బుధవారం విడుదలైన ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో తేలింద�
ఈ మధ్య ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీ మూడవ స్థానంలో నిలిచినట్లు బ్లూమ్ బర్గ్ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో మూడవ స్థానం చేరిన తొలి ఆసియా వాసి అదానీ అని పేర్కొన్నది. ఆయనకు ముందు ఎలాన్ మస్క్, జెఫ్ బేజోస�