పదేండ్ల కిందట దర్శనమిచ్చిన డ్రమ్ములు, నీటి ట్యాంకర్లు మళ్లీ కనిపిస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీల్లో తాగునీటి ఎద్దడి నెలకొన్నది. కొన్ని ప్రాంతాల్లో ఐదురోజులకోసారి, మరికొన్ని చోట్ల వారానిక�
యూనివర్సిటీలోని బోర్డర్స్కు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 31 వరకు సెలవులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పాటు తీవ్ర నీటి, కరెంటు కొరత ఉంది.
మానవ మనుగడకు నీళ్లు ఎంతో ఆవశ్యకం. ప్రజలకు నీళ్లను ఎంతిస్తున్నామన్న దానిపైనే దేశ ప్రగతి కూడా ఆధారపడి ఉంటుంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో తెలంగాణ మిన హా ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. �
నిజాంసాగర్ ప్రాజెక్టు ఇక ఎప్పటికీ ఎండిపోదని, పచ్చగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశ్వాసం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నిజాంసాగర్ నీటి గోస తీరిందని వివరించారు.
యాసంగి సీజన్లో ఆయా పంటల సాగు కు నీరందించేలా జిల్లా నీటి పారుదల శాఖ అంతా సిద్ధం చేస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ దఫా సీజన్లో రికార్డు స్థాయిలో సాగు నీరందనున్నది. జిల్లాలో చాలా వరకు వర్షాలపై ఆధారపడ�
రోమ్: ఉత్తర ఇటలీలో తీవ్ర నీటి కరువు ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. పో నది చుట్టు ఉన్న ప్రాంతాలు బీడు భూములవుతున్నాయి. గడిచిన 70 ఏళ్లలో ఎన్నడూ ఈ రీతిలో కరువు ఏర్పడలేదు. ఎ
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చిందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అధికారులు తాగునీటి పైపులైన్ల నిర్మాణంతో పాటు వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను చేపడుతున్నారు
water crisis : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నీటి సంక్షోభం గురించి ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోని లక్షల మంది ప్రజలు తక్కువ నీటి లభ్యత కారణంగా ...