శ్రీశైలం జలాశయం నుంచి నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి మంగళవారం వరద నీటిని విడుదల చేశారు. దీంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్ దిశగా కృష్ణా జలాలు బిరబిరా పరుగులు పెడుతున్నాయి.
మండలంలోని తుజాల్పూర్ గ్రామశివారులో ఉన్న కూడవెళ్లి వాగు జలకళ సంతరించుకున్నది. మల్లన్నవాగు నుంచి నీటి విడుదల చేపట్టడంతో కూడవెళ్లి వాగులో ప్రవాహం పెరిగింది. దీంతో గ్రామరైతులు సంతోషం వ్యక్తంచేశారు.
Narayanapur reservoir | పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటలకు నీళ్లిచ్చి ఆదుకోవాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుల పక్�
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగుకు నీరందిస్తారని వేచిచూస్తున్న రైతులకు కొండపోచమ్మ సాగర్లోకి నీటిని ఎత్తిపోస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వర జలాలతో కొండపోచమ్మ సాగర్ను నింపి �
శంకర సముద్రం రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ మోటర్లను ఆదివారం సా యంత్రం ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ప్రారంభించా రు. ఈ మోటర్ల ద్వారా కనిమెట్ట, పాలెం గ్రామాల రై తులకు సాగునీరు అందుతుంది.
వరదకాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొండన్నపల్లి వరదకాలువ వద్ద ధర్నా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి సాయంత్రం నీటిని విడుదల చేసిందని, ఇది బీఆర్�
మండలంలోని బొల్లేపల్లి, మల్లారం, అయిటిపాముల, చెర్వుఅన్నారం గ్రామాల పరిధిలోని ఏఎమ్మార్పీ ఆయకట్టు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఓ వైపు కాల్వకు నీటిని విడుదల చేయకపోవడం, మరో వైపు ఆయకట్టు పరిధిలో బ�
నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల విజ్ఞప్తి మేరకు రిజర్వాయర్ నుంచి ముందస్తుగా నీటిని విడుదల చేయిస్తున్నట్లు మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి బుధవారం తెలిపారు.
సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగారు. దామెర మండలం పులుకుర్తి, పసరగొండ గ్రామాల రైతులు సోమవారం ల్యాదెళ్ల, ఆరెపల్లి ఎస్సారెస్పీ డీబీఎం-31 వద్ద ఆందోళనకు దిగారు. అందక చివరి ఆయకట్టులోని మక్కజొన్న పంట ఎండిపోతోంద
వానకాలం వరుణుడు కరుణించకపోవడంతో ఎగున వర్షాల్లేక నాగార్జునసాగర్లోకి వరద చేరని సంగతి తెలిసిందే. దాంతో యాసంగి సీజన్కు సాగర్, ఏఎమ్మార్పీ ఆయకట్టులో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది.
నదీజలాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవడం రైతులకు శాపంగా మారుతున్నది. గతేడాది వరకు కాల్వల ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఇప్పుడు 1800 క్యూసెక్కులకు మించి విడుదల చేయడం లేదు.
మూసీ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు సోమవారం అధికారులు నాలుగో విడుత నీటిని విడుదల చేశారు. 10 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఆయకట్టులో పంటల సాగుకు అవసరమైన విధంగా మరో రెండు తడులు నీటిని వదలనున్నట్�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ప్రాజెక్టుల నీటిని రైతులకోసం సద్వినియోగం చేసింది. నాగార్జున సాగర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీళ్లిచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై �
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 51 మేజర్ల ద్వారా ఎడమకాల్వ కింద వరి సాగు చేస్తారు. సాగర్ నుంచి నీటి విడుదల లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా బోరు బావులు, ఊట బావుల ద్వారా వరిసాగు చేశారు. ఈ యాసంగిలో స
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం ఎన్నెస్పీ అధికారులు నీటి విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ నింపడంతో పాటు ఎడమ కాల్వ పరిధిలో తాగు నీటి కోసం రోజుకు 1000 క్యూసెక్కుల.