నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు
Srisailam Dam| నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు డ్యాం రెండు గేట్లు ఎత్తి దిగువలకు నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
మెండొర : నిజామాబాద్ జిల్లా మెండొర మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎస్కేప్ గేట్ల నుంచి సోమవారం గోదావరిలోకి 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 5100 క్యూసెక�
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 70,500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఏఈఈ మాదవి తెలిపారు. ప్రాజెక్ట్ 13 వరద గేట్ల నుంచి 74,880 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు
16 గేట్ల ద్వారా గోదావరిలోకి 49,920 క్యూసెక్కుల నీటి విడుదల మెండోరా : శ్రీరాంసాగర్ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్సారెస�