జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం ప ట్టింది. మధ్యాహ్నం వరకు 29గేట్లు ఎత్తి దిగువకు 1,93,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సాయంత్రం వరద తగ్గుముఖం పట్టడంతో 21గేట్లు ఎత్తి దిగువకు 1,38,495 క్యూసెక్కుల నీటిని విడుదల చే�
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. శనివారం సాయంత్రం వరకు ప్రాణహిత నుంచి 5.66 లక్షల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సా
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతుండగా, టీజీ డ్యాం నుంచి నీటి విడుదల చేయకపోవడంతో తుంగభద్ర నది వెల వెల బోతున్నది. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష�
జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుంది. ఎగువన వర్షాలు కురువడంతోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు తీస్తూ ప్ర�
చినుకు జాడ కరువైన తరుణంలో రైతాంగం నిజాంసాగర్ వైపు ఆశగా చూస్తున్నది. ప్రాజెక్టులో సంతృప్తికర స్థాయిలో నీళ్లు ఉండడంతో ఆయకట్టుకు ఎప్పుడు నీటి విడుదల చేస్తారా? అని ఎదురు చూస్తున్నది. ఇప్పటికే నార్లు పోయడం,
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే ‘సీతారామ’ ద్వారా ఉమ్మడి జిల్లా రైతుల పంట భూములకు సాగునీరు అందుతున్నదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఉన్న కాలేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మి ) బరాజ్ కు వరద పోటెత్తుతుంది.
వరుణుడు ముఖం చాటేయడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. ఇప్పటికే బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టు కింద ఉ�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని వదిలారు. దిగువ ప్రాంతంలోని మంజీరా బ్యారేజ్లోకి తాగునీటి అవసరాల నిమిత్తం వదిలినట్లు సింగూరు ప్రాజెక్టు ఈఈ భీమ్ �
శ్రీరాంసాగర్ వరదకాలువలో నీరు క్రమంగా తగ్గిపోతున్నది. వారం పది రోజుల్లో వరదకాలువ పూర్తిగా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మోర్తాడ్ మండలం గాండ్లపేట్ అక్విడెక్ట్ వద్ద వరద కాలువకు గండిపడింది.
Babli Project | ఏటా వేసవికాలంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు బాబ్లీ గేట్లను ఎత్తి దిగువకు నీళ్లు పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. మార్చి 1వ తేదీన గేట్లు ఎత్తాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున �
రైతులు వనినాట్లు వేసి సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని, వెంటనే నీటిని విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి, ఇరిగేషన్ ఈఎన్సీ అంజాద్ హుస్సేన్కు ఆదివారం బీఆర్ఎస్ డి