నిలోఫర్ దవాఖానలో నీటి కష్టాలు మొదలయ్యాయి. పరిపాలనా, జలమండలి అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా మూడు రోజులుగా పలు విభాగాల్లో నీరు లేక రోగులు, వారి సహాయకులు, సిబ్బంది తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. దవాఖానల�
తాగునీటి కోసం తమ వార్డు ప్రజలు అల్లాడుతుండటాన్ని చూసి తట్టుకోలేక ఓ వార్డుమెంబర్ పంచాయతీ కార్యాలయంలోనే ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకున్�
Water Problem | నెల రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని భాగ్యనగర్ వాసులు రోడ్డెక్కారు. సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ�
ప్రమాదకర బావిలో దిగి నీటిని తోడుకోవడం.. కిలోమీటర్ల కొలదీ నడిచి వ్యవసాయ బోర్లు.. బావుల నుంచి నీటిని తెచ్చుకోవడం.. సమస్య తీవ్రమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం.. ఇవన్నీ రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ పల
మేడ్చల్, పూడూరు-కిష్టాపూర్ డివిజన్ల పరిధిలో నీటి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఖాళీ కుండలు, బిందెలతో బీఆర్ఎస్ నేతలు పట్టణ ప్రజలతో కలిసి ర్యాలీ ని�
Summer |రాష్ట్రంలో నిరుడు దండిగా వర్షాలు పడినా ప్రస్తుతం మార్చి నెల మొదట్లోనే నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. అసలు వేసవికాలమంతా ముందే ఉండగా ఈ ఏడాది అప్పుడే సగానికి పైగా చెరువులు ఖాళీ అయ్యాయి. \
Summer | రాష్ట్రంలో ఎండలు ఇప్పుడిప్పుడే ముదురుతున్నాయి. మార్చి రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే, వచ్చే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం సామాన్యులను వెంటాడుతున్నది.
Peddapalli | అధికారుల నిర్లక్ష్యమో, పాలకుల పట్టింపులేని తనమో తెలియదు కాని పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో గత పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన శుద్దజల కేంద్రం(మినరల్ వాటర్ ప్లాంట్ ) కాస్తా మూతపడింది.
Hyderabad Water Problem | వేసవి సమీస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్లో జలమండలి సరఫరా చేసే మంచి నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతున్నది. జలమండలి అధికారులు ముందస్తుగానే ట్యాంకర్లను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్న
Konda Surekha | ‘మాకు న్యాయం చేస్తానని నమ్మించి ఓట్లు వేయించుకున్న మంత్రి సురేఖ.. ఏం న్యాయం చేయలేడందని, ఇంటికి వెళితే కుక్కలను వదిలి బయటకు తరిమేశారని’ ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
యాసంగి పంటలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయడం సాధ్యం కాదని జూరాల 3వ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ భావన భాస్కర్ శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను (Gurukula Degree College) రాష్ట్రంలోనే ఆదర్శ డిగ్రీ కళాశాలగా మారుస్తానని రెండు నెలల క్రితం మంత్రి దామోదర్ రాజనర్సింహ విద్యార్థులకు మా�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్లో నీటి సమస్యపై శనివారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుక