దేవాదుల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలలోని జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
Hyderabad | బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నీటి దందా వ్యాపారాలు జోరుగా కొనసాగుతున్నాయి. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఏకంగా నివాసాల మధ్యలోనే అక్రమ నీటి వ్యాపార దుకాణాలను తెరిచారు.
Sangareddy | వేసవి తాపానికి తోడు తాగునీటికష్టాలతో సంగారెడ్డి జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు గుక్కెడు నీటి కోసం ప్రజలు తిప్పలు పడాల్సివస్తోంది. మిషన్ భగీరథ పథకం నిర్వ
Namaste Telangana |‘తాగు నీటి సమస్యను పరిష్కరించండి సారూ.. పొతంగల్ మండల కేంద్రంలో తీవ్రమైన ఇబ్బందులు’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’ వెబ్ న్యూస్ లో గురువారం వార్తా కథనం ప్రచురితమైంది. కాగా ఈ కథనానికి అధికారులు స్పంద
Drinking Water | దుండిగల్ గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్లోనూ మున్సిపాలిటీకి చెందిన నీటిని ,బిల్డింగ్నీ వాడుకుంటూ ప్రైవేట్ వారిలా అధికంగా రుసుమును వసూలు చేస్తున్నారని మాజీ ప్రజా ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్క�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీ మాయాబజార్ గ్రామవాసులు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లతోపాటు మిషన్ భగీరథ రిజర్వాయర్లు సైతం అప్పుడే డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. భూగర్భజలాలు కూడా అంతకంతకూ పడిపోతున్నాయి. వెరసి రాబోయే రెండు నెలల పాటు తాగునీటికి తిప్�
‘ఈ గవర్నమెంట్లో దేనికీ గ్యా రెంటీ లేదు’ అని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యక్తం చేసిన నిస్సహాయత ఇది. నీటి సమస్యను తీర్చాలని కోరిన ఓ వ్యక్తితో నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లో�
తాగు నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో మంచిర్యాల, పాలమూరు, హనుమకొండ జిల్లాలో ఆందోళనబాట పట్టారు.
water problems | చొప్పదండి, ఏప్రిల్ 11: సాగునీళ్లు లేక చేతికి అందించిన పంట రైతుల కళ్ళముందే ఎండి నష్టపోయే దుస్థితి వచ్చిందని, వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి దాపురించినా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వానిక
సాగు నీరందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి, బిచురాజ్పల్లి, పురుషోత్తమాయగూడెం, తండాధర్మారం, బాల్నీ ధర్మారం గ్రామాల నుంచి వెళ్లే ఆకేరు వ�
నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలతో పాటు, 107 గ్రామాలకు ఎలాంటి నీటి సమస్య రాకుండా చూసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం స్థానిక కేసీ క్యాంపులో గల ఎమ్మెల్య�