శ్రీశైల జలాశయం నుంచి శనివా రం ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా 10 అడుగుల మేర ఎత్తి 1, 59,912 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల గేట్లద్వారా 1,70,064 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32,567, సుంకేసుల న�
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, నైరుతి రుతుపవనాల విస్తరణ ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలా
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. శనివారం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34.4 అడుగులకు చేరింది.
ఎగువ ప్రాంతాల నుంచి కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండడంతో శుక్రవారం ప్రాజెక్టు గేటు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీల) కాగా, ప్రస్తుతం 693.500 అడుగులు (
గువన కృష్ణ బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. బుధవారం 95,119 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు డ్యాం 12 గ�
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఆదివారం 2,049 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1063.50 అడుగుల (14.229టీఎంసీలు)నీట�
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం 2,083 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్లో 106
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కు ల ఇన్ఫ్లో ఉండగా, నెట్టెంపాడ్ ఎత్తిపోతల ప థకం1500, కోయిల్సాగ�
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. గురువారం జూరాలకు ఇన్ఫ్లో 14,500 క్యూసెక్కులు నమోదు కాగా నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం 1,500, కోయిల్సాగర్ లిఫ్టుకు 315, విద
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి టీబీలోకి వరద చేరుతుండటంతో డ్యాంలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. ఆదివారం ఇన్ఫ్ల�
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో రోజురోజుకూ నీటిమట్టం తగ్గుతున్నది. యాసంగి పంటలకు ప్రధాన కాలువలైన కాకతీయ, సరస్వతీ, లక్ష్మి వరదకాలువలతో పాటు ఎత్తిపోతలకు ప్రణాళిక ప్రకా�
Indus Waters Treaty: పాకిస్తాన్లోని చీనాబ్ నదికి నీటి ప్రవాహం తగ్గింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను రిలీజ్ చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన తర్వాత ఈ మార్పు కనిపించినట్లు విశ్లేషకు�
జిల్లాలో శనివారం కురిసిన వర్షానికి ఎస్సారెస్పీలో ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగింది. ప్రాజెక్ట్లోకి 3, 472 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం వరకు 11.335 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం, ఆదివ�
ఈసారి వర్షాలు బాగానే పడ్డాయి. నీటిని నిల్వ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కృష్ణా నది నుంచి నీటిని కోయిల్సాగర్కు తరలించడంతోపాటు గొలుసుకట్టు చెరువులను నింపితే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇటు కోయిల్సాగర్ న�
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతున్నది. ఈనెల 9 ఉదయం 6గంటల వరకు ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగిస్తుండడంతో ప్రాజెక్ట్లో నీటి