Godavari | భద్రాచలం వద్ద గోదావరి (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం 5 గంటలకు 54.3 అడుగులకు చేరుకుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు
జిల్లాలో జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు మరమ్మతు చేయడంతో నేడు జలకళ సంతరించుకున్న�
యాచారం : మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో వెంకట్రెడ్డి అనే రైతు పొలంలో ఉన్న బోరు నుంచి పాతాల గంగా ఉబికి వస్తుంది. నెల రోజులుగా నీరు పుష్కలంగా రావడంతో రైతు బోరు ఆన్ చేయకుండానే నీరు పొలానికి మళ్లిస్తున్న�
దుమ్ముగూడెం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటిప్రవాహం 17.5 అడుగులకు చేరింది. మంగళవారం సాయంత్రం చర్ల తాలిపేరు �
శ్రీశైలం| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8690 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 49,175 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు | కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను రేపు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎస్ఈ వెంకట �
భద్రాచలం| గోదారమ్మ శాంతించింది. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో వరద స్వల్పంగా తగ్గింది. శనివారం రాత్రి 11 గంటలకు 48.50 అడుగులుగా వున్న గోదావరి నీటి మట్టం..
అమరావతి , జూలై :ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతున్నది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు …అయితే ప్రస్తుతం 847.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80
శ్రీశైలానికి తగ్గిన వరద| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతున్నది. జలాశయం జరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 811.70 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలకు గాన�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు| జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొద్దిగా తగ్గింది. నిన్న ప్రాజెక్టులోకి 3400 క్యూసెక్కులకుపైగా వరద రాగా, ప్రస్తుతం 3133 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 668 క్యూసెక్కుల
శ్రీరాం సాగర్| శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి 3446 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 668 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 29.509 టీ
ప్రయాగ్రాజ్,జూన్ 25 :రుతుపవనాలరాకతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగా నీటి మట్టం పెరుగుతున్నది.నదికి పక్కన ఉన్న ఇసుక దిబ్బల్లో ఖననం చేసిన మృతదేహాలు ఇప్పుడు ప్రయాగ్రాజ్లోని నీటిలో తేలుతున్నాయి. గత మూడ�