జిల్లాలో ఎండలు ముదరకముందే భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. మార్చి నెలాఖరులోనే జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లో నీటినిల్వలు తగ్గడంతో ప్రమాద ఘటికలు మోగుతున్నాయి.
భూగర్భజలాలు అంతకంతకూ దిగజారిపోతూ నగరవాసులకు కలవరం పుట్టిస్తున్నాయి. మరింత పాతాళానికి చేరుకుంటూ ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని అపార్టుమెంట్లు, నివాసగృహాల్లో బోర్లలో నీటి మట్టం మరింత �
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువన నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో సోమవారం నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్
వానకాలం మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుంది. జూన్ మొ దటి వారంలోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. దీంతో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
శాలిగౌరారం ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతున్నది. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మూసీనది ప్రవహిస్తుండడంతో రామన్నపేట మండలం పల్లివాడ హెడ్వర్క్ నుంచి శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుత
గతేడాది నీటితో కళకళలాడిన శాలిగౌరారం ప్రాజెక్టు నేడు నీళ్లు లేక వెలవెలబోతున్నది. గడిచిన పదేండ్లలో ఇంత గణనీయంగా నీటిమట్టం తగ్గిన దాఖలాలు లేవు. ప్రతియేటా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి వానకాలం, యాసంగి ప�
వేసవి రాకముందే కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బావులు, బోర్లతోపాటు జలాశయాల్లోనూ నీటి మట్టాలు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రామా ల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వ�
సరైన వర్షాలు లేక కృష్ణానదిలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. సాగునీటి ప్రాజెక్టుల కింద యాసంగి పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఎంజీకేఎల్ఐ రెండో లిప్టు జొన్నల బొగుడ రిజర్వాయర్లో నీరు అడుగంటిం�
Mullaperiyar dam: ముల్లపెరియార్ డ్యామ్ గేట్లను రేపు తెరవనున్నారు. స్పిల్వే ద్వారా నీటిని డిసెంబర్ 19వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఆ డ్యామ్లో నీటి మట్టం 137.50 ఫీట్ల ఎత్తుకు చేరుకున్నది. ఇక డ్యామ్లోకి దాదాపు 12 వ�
కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వర్షాల్లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. నాగార్జునసాగర్ జలాశయం ప్రస్తుతం ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోనుండడంతో ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగికి నీళ్లిచ్చే ప
ఈ ఏడాది జిల్లాలో పుష్కలంగా వర్షాలు పడగా, యాసంగి సాగుకు ఢోకా లేకుంటైంది. కుమ్రం భీం, వట్టివాగు, చెల్లిమెల(ఎన్టీఆర్ సాగర్) ప్రాజెక్టులతో పాటు చెరువులు నిండుకుండలను తలపిస్తుండగా, ప్రస్తుతం పంటలకు నీటి వి�
Bhadrachalam | భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమే�
భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదావరిలో (Godavari River) వరద ఉధృతి (Floods) కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం (Water Levels) మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.
Bhadrachalam | ఉగ్ర గోదావరి శాంతించింది. భద్రాచలం వద్ద నదీ ప్రవాహం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఎగువన భారీ వర్షాలతో వదర పోటెత్తిన విషయం తెలిసిందే. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం
Bhadrachalam | ఎగువన భారీ వర్షాలతో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు అధికమవుతున్నది. సోమవారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగులకు