Anand Mahindra | సిలికాన్ సిటీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు (Bengaluru) నగరంలో నీటి సంక్షోభం (Water Crisis)పై ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) స్పందించారు. ఈ మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని ఎలా సేవ్ చేయాలనే ద�
Water Crisis | కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం (Bengaluru)లో నీటి సంక్షోభంపై డిప్యూటీ సీఎం (Karnataka Deputy Chief Minister) డీకే శివకుమార్ (DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో నీటి కొరతే లేదంటూ వ్యాఖ్యానించారు.
బెంగళూరులో నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇలాంటి తీవ్రమైన కరువును రాష్ట్రం చూడలేదని పేర్కొన్నారు. రానున్న �
Water crisis | గ్రీన్ సిటీ బెంగళూరు (Bengaluru) లో నీటి సంక్షోభం (Water Crisis) మరింత తీవ్రమైంది. దాంతో సమస్యను ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెంగళూరులో కార్ వాషింగ్ (car wash), గార్డెనింగ్, నిర్మాణ పనుల
Water Crisis | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. కనీస అవసరమైన నీటి కోసం స్థానికులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. దీంతో ఇదే అదునుగా కొందరు సొమ్ము చేసుకుంటూ ని
Water Crisis : మార్చిలోనే బెంగళూర్కు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్వెల్స్ ఎండిపోవడంతో నీటి సంక్షోభంలో నగరం విలవిలలాడుతోంది.
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటిని వృథా చేయొద్దని, ప్రస్తుతం వాడుతున్న నీటి కంటే 20 శాతం తక్కువగా ఉపయోగించాలని పలు హౌసింగ్ సొసైటీలు ఆదేశాలు జారీ చేశాయి.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రాతినిధ్యం వహిస్తున్న థాణే జిల్లాలోని కొన్ని గిరిజన గ్రామాల ప్రజలు తాగునీటి కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గిరి�
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని కాపీ కొట్టి ‘హర్ఘర్ జల్ యోజన’ పేరిట మేకప్ ఇచ్చుకున్న ప్రధాని మోదీ, ఆయన అనుచరగణం దాన్నీ సక్రమంగా అమలుచేయడం లేదు. అందుకే ప్రధాని స్వరాష్ట్రం గుజర�
మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో ఉన్న ఖూస్రా గ్రామంలో అబ్బాయిలకు పిల్లనివ్వడానికి చుట్టు పక్కల ఊర్లవాళ్లు భయపడతారు. ఎందుకంటే తాగునీటి కోసం ఆ ఊళ్లో వాళ్లు కిలోమీటర్ల దూరం నడవాలి
మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు సరైన మార్గాన్ని సూచించే స్టార్టప్లకు రూ.2.5 కోట్ల బహుమతి లభించనున్నది. నడ్గే ఫౌండేషన్, ఆశీర్వాద్ పైప్స్ ‘వాటర్ చాలెంజ్' పేరుతో జాతీయస్థా�