Water Crisis : దేశ రాజధాని వాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నీటి సంక్షోభంతో గత కొద్ది వారాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యను కేంద్రం చక్కదిద్దాలని కోరుతూ ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి శుక్�
Sandeep Pathak : దేశ రాజధానిలో నెలకొన్న జల సంక్షోభం ఆప్, బీజేపీల మధ్య రాజకీయ రగడకు కేంద్ర బిందువైంది. ఇరు పార్టీలు నీటి సమస్యకు మీరంటే మీరే కారణమని డైలాగ్ వార్కు తెరలేపారు.
Water Crisis : దేశ రాజధానిలో జల సంక్షోభంపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటి చుక్క కోసం ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీలో ‘నీటి సంక్షోభం’ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆదివారం నగరంలో బీజేపీ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతను రేపాయి. ఢిల్లీ జల్ బోర్డ్(డీజేబీ) కార్యాలయంలో కొంతమంది ఆందోళనకారులు కార్యాలయం అద్దాల్ని, ఫర్�
Water Crisis : ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది. నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్
water crisis : నీటి ఎద్దడితో ఓవైపు ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ ఆరోపించారు.
.
water shortage : దేశ రాజధానిలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని పరిష్కరిస్తామని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. వడగాలుల ఉధృతితో ఢిల్లీలో నీటికి అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నార
Water Crisis: ఎండల తీవ్రతతో ఉడికిపోతున్న ఢిల్లీలో.. నీటి కొరత మరింత సమస్యగా మారింది. తమ వాటాతో పాటు అధిక నీటిని రిలీజ్ చేయాలని కోరుతూ హర్యానా ప్రభుత్వాన్ని ఢిల్లీ సర్కారు కోరింది. ఈ నేపథ్యంలో సుప్ర
ఉత్తరాఖండ్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నది. ఓవైపు ఎండలు మండిపోతుండటంతోపాటు మరోవైపు గత శీతాకాలంలో తక్కువ వర్షపాతం, హిమపాతం నమోదుతో నీటి సంక్షోభం తీవ్రమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీ�
కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలోని కర్ణాటక రాజధాని బెంగళూరు.. గతంలో ఎన్నడూ చూడని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. తాగునీటి కొరత కారణంగా నగరంలోని హోటల్స్, రెస్టారెంట్ యజమానులు తమ ఆహార మెనూలో నీరు ఎక్కువగా వాడ
KCR | పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాట విధానాన్ని కమలం పార్టీ కాపీ కొడుతున్నది. రాష్ట్రంలో అసమర్థ సాగునీటి నిర్వహణ వల్ల జరుగుతున్న పంటనష్టంపై కేసీఆర్ సమరశంఖం పూరి�