water shortage : దేశ రాజధానిలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిని పరిష్కరిస్తామని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. వడగాలుల ఉధృతితో ఢిల్లీలో నీటికి అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నార
Water Crisis: ఎండల తీవ్రతతో ఉడికిపోతున్న ఢిల్లీలో.. నీటి కొరత మరింత సమస్యగా మారింది. తమ వాటాతో పాటు అధిక నీటిని రిలీజ్ చేయాలని కోరుతూ హర్యానా ప్రభుత్వాన్ని ఢిల్లీ సర్కారు కోరింది. ఈ నేపథ్యంలో సుప్ర
ఉత్తరాఖండ్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నది. ఓవైపు ఎండలు మండిపోతుండటంతోపాటు మరోవైపు గత శీతాకాలంలో తక్కువ వర్షపాతం, హిమపాతం నమోదుతో నీటి సంక్షోభం తీవ్రమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీ�
కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలోని కర్ణాటక రాజధాని బెంగళూరు.. గతంలో ఎన్నడూ చూడని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. తాగునీటి కొరత కారణంగా నగరంలోని హోటల్స్, రెస్టారెంట్ యజమానులు తమ ఆహార మెనూలో నీరు ఎక్కువగా వాడ
KCR | పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాట విధానాన్ని కమలం పార్టీ కాపీ కొడుతున్నది. రాష్ట్రంలో అసమర్థ సాగునీటి నిర్వహణ వల్ల జరుగుతున్న పంటనష్టంపై కేసీఆర్ సమరశంఖం పూరి�
BWSSB | గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు నగరం ప్రస్తుతం నీటి సమస్యతో అల్లాడుతున్నది. రోజు రోజుకు నీటి ఎద్దడి తీవ్రమవుతున్నది. ఇప్పటికే తాగునీటిని ఇతర అవసరాల కోసం వినియోగించొద్దని స్పష్టంగా ఆదేశించింది.
హోలీ వేడుకలపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్లను నిషేధించింది. బోర్వెల్ నీటిని కూడా హోలీ వేడుకలకు వాడుకోవద్దని ఆదేశాలు ఇచ్చారు. వీటిని ఉల్�
Water Crisis | కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో ఐపీఎల్ మ్యాచ్లకూ (IPL matches) నీటి కష్టాలు (Water Crisis) తప్పడం లేదు.
Anand Mahindra | సిలికాన్ సిటీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు (Bengaluru) నగరంలో నీటి సంక్షోభం (Water Crisis)పై ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) స్పందించారు. ఈ మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని ఎలా సేవ్ చేయాలనే ద�
Water Crisis | కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం (Bengaluru)లో నీటి సంక్షోభంపై డిప్యూటీ సీఎం (Karnataka Deputy Chief Minister) డీకే శివకుమార్ (DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో నీటి కొరతే లేదంటూ వ్యాఖ్యానించారు.
బెంగళూరులో నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇలాంటి తీవ్రమైన కరువును రాష్ట్రం చూడలేదని పేర్కొన్నారు. రానున్న �