Jalamandali | జలమండలిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న మీటర్ రీడర్లను తొలగించేందుకు బోర్డు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే టెండర్లు కూడా పిలవడంతో వచ్చేనెల నుంచే కొత్త సిబ్బంది అందుబాటులోకి రానున్నట
మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులో పెద్దాపూ ర్ నుంచి సింగూరు వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఫేస్-3 పైపులైన్కు భారీగా లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో తాగునీరు భారీ మొత్తంలో వృథాగా పోతున్నది. చుట్టుప
జలమండలి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, నిర్వాహణలోపం కారణంగా జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నీరు కలుషితం అవుతోందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో మహానగరానికి సరఫరా అయ్యే తాగునీరు సురక�
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమిది. కాంగ్రెస్ పాలనలో వివిధ ప్రభుత్వ శాఖలు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులను ఖాతరు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Manikonda | గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరాలో జలమండలి అధికారులు తాత్సారం చూపుతున్నారంటూ మణికొండ మున్సిపాలిటీ శివాజీ నగర్ కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మణికొండ జలమండలి అధికారులకు �
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచి నీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జలమండలి నిర్ణయించింది. వేసవిలో లోప్రెషర్కు చెక్ పెట్టేందుకు మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ కార్యాచరణను అమల�
ఉచిత మంచినీరు.. సామాన్యుడి హక్కు. కానీ కాంగ్రెస్ సర్కారు ఆ హక్కును సైతం కాలరాస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం మానవీయ కోణంలో అమలులోకి తెచ్చిన నిరుపేదలకు 20కేఎల్ ఉచిత మంచినీటి పథకానికి రేవంత్ ప్రభుత్వం నీళ�
డ్రైనేజీ మ్యాన్హోల్ లీకేజీపై మార్తాండనగర్ కాలనీలోని వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు హైమావతి ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ లీకేజీ కావడంతో మురుగునీరు భూమి లోపలికి చేరి బోరు నీటిని కలుషిత�
Water | మంచినీటి సమస్యపై కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -1 కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఐడీపీఎల్ జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జలమండలి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో �
తమ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యకు పరిష్కారం చూపాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు జల మండలి మేనేజర్ శ్రీనివాస్ను కలిసి వినతి పత్రం అ
జలమండలి చేపట్టిన పైప్ లైన్లు, మ్యాన్ హోళ్లను శుభ్రం చేసే డీ-సీల్టింగ్ పనులకు మరో 90 రోజుల గడువు పొడిగించినట్లు జలమండలి ఎండీ అశోక్రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ తెలిపారు. ఈమేరకు వ్యర్థాల తొలగింపు పనులు వ�
మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న అమృత్-2 పథకం పనులకు ప్రభుత్వం ఆదిలోనే అపసోపాలు పడుతున్నది. టెండర్ల ప్రక్రియను ముగించుకుని పనులు పట్టాలెక్కాల్సిన చోట ఏజెన్సీలు ఈ ప్రాజ