వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మిడిల్ టన్నెల్ పూర్తి చేయడానికి ఏజెన్సీ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం వారు సంప్ వైపు టన్నెల్పై గేటును ఏర్పాటు చేశారు. (అంటే గేటు ఏర్పాటు చేసింది కాంగ్రె
‘మంచైతే మాది.. చెడు అయితే మీది’ అన్నట్టుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సుంకిశాల ఘటనను కూడా గత ప్రభుత్వం మీదికి నెట్టేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి �
కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న లక్ష్యంతో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాజెక్టును చేపట్టి.. దాదాపు 66వేల మందికిపైగా పేదలకు గృహాలను ఉచితంగా అందజేసింది. ఎంతో ఆశతో డబుల్ బెడ్రూం ఇండ్లలోకి అ
జలమండలిలో సమూల ప్రక్షాళనపై ఎండీ సుదర్శన్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు జీపీఈ (జనరల్ పర్పస్ ఎంప్లాయీ) మొదలుకొని డైరెక్టర్ల వరకు బదిలీలు జరిపేందుకు కసరత్తు ప్రారంభించారు.
హైదరాబాద్ జలమండలికి ఈ ఏడాది మరో పురస్కారం లభించింది. పబ్లిక్ రిలేషన్స్ సొ సైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) నేషనల్ అవార్డు-2023ను జలమండలి కై వసం చేసుకున్నది.
దళితుల సాధికారతలో జలమండలి తనదైన పాత్ర పోషిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా జలమండలి లబ్ధిదారులకు 162 మురుగు వ్యర్థాల రవాణా వాహనాలను అందిస్తున్నది. మురు�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్
ఖైరతాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లోని ఉన్న అభివృద్ధ్ది పనులన్నింటినీ రానున్న పదిహేను రోజుల్లో పూర్తిచేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీతో పాటు జలమండలి అధికారులను ఆదేశించారు.
జలమండలి కార్యాలయంపై మంగళవారం జరిగిన ఘటన బాధాకరమని జలమండలి ఎండీ దానకిశోర్ విచారం వ్యక్తం చేశారు. ప్రజ లు, ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా అందరూ జలమండలి అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఐటీ రూర్కీకి చెందిన మాస్టర్స్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ప్లానింగ్ (ఎంయూఆర్పీ) కోర్సు విద్యార్థులు సోమవారం హైదరాబాద్లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్తో భేటీ అయ్యారు.
చెన్నూరు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆమోదం తెలిపింది. చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతలను నిర్మిస్తారు
వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఎండీ దానకిశోర్ ఆదేశించారు. వేసవికాలం, రంజాన్ మాసం నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా, సీవరేజీ నిర్వహణపై బుధవా