ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరీస్ను సమం చేయాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఎదుట 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
భారత్ పోరాటం అద్భుతం, అనిర్వచనీయం! ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా పోరాడిన తీరు కలకాలం గుర్తుండిపోతుంది. స్కోరుబోర్డుపై కనీసం ఒక పరుగు చేరకముందే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. మాంచెస్ట�
Ravi Shastri | టీమిండియా యువ ఆల్రౌండర్ వాష్టింగన్ సుందర్ను మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. భవిష్యత్లో సుందర్ భారత జట్టు అత్యుత్తమ ఆల్రౌండర్గా మారుతాడని ఆశాభవం వ్యక్తం చేశారు. పరిస్థితులను బట
IND Vs ENG T20 Playing 11 | ఐదు మ్యాచుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ బుధవారం జరుగనున్నది. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత సీనియర్ ఫాస్ట్ బ
ఎట్టకేలకు ఆస్ట్రేలియా వికెట్ (IND vs AUS) పడింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 4వ ఓవర్లో ఓపెనర్ కొన్స్టాస్ (22) సుందర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 161 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా దూ�
బాక్సింగ్ డే టెస్టులో భారత (IND vs AUS) బ్యాట్స్మెన్ అద్భుత పోరాటపటిమ కనబర్చారు. 221కే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఆల్రౌండర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఆదుకున్నారు. ఫాలోఆన�
మెల్బోర్న్లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (Nitish Reddy) అద్భుతం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు
బాక్సింగ్ డే టెస్టులో భారత్ బ్యాటర్లు నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) అద్భుతంగా పోరాడుతున్నారు. 221కే 7 వికెట్లు కోల్పోయిన దశలో జట్టుకు ఫాల్ ఆన్ తప్పదా అనే దశ నుంచి 400 రన్స్ దిశగా తీసుకెళ్తు
బాక్సింగ్ డే టెస్టులో భారత్ మళ్లీ గాడిలో పడింది. ఫాలో ఆన్ గండం నుంచి బయటపడిన టీమ్ఇండియా.. తొలిఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన స్కోర్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో టీమ్ఇండియ�
బాక్సింగ్ డే టెస్టులో భారత్ (IND vs AUS) ఎదురీదుతున్నది. అనవసర తప్పిదాలతో బ్యాట్స్ మెన్ వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసిన భారత్.. మూడో ఆటను ప్రారంభించిన కొ�
సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (5/65)తో పాటు యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (4/81) బంతితో మాయ చేయడంతో మూడో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో మొదటి రోజు 235 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబైలోని వాంఖడే
న్యూజిలాండ్తో మిగిలిన రెండు టెస్టుల కోసం ఆదివారం భారత జట్టును ప్రకటించారు. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టులో చోటు కల్పించింది. రంజీ ట్రోఫీలో ప్రస్తుతం ఢిల్లీతో జర