China warns against ‘use of force’ | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యంపై చైనా మండిపడింది. బలప్రయోగం చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది.
Rajnath Singh | తమ సహనాన్ని పరీక్షించ వద్దని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దానిని అలుసుగా తీసుకుంటే తీవ్ర ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ను హెచ్చరించారు.
Suvendu Adhikari | పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులు, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై భారత్లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి బంగ్లాద�
Perninani | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కార్యకర్తలపై పెడుతున్న కేసులపై వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ (Ajit Pawar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నామన్న ఆయన ఈవీఎం బటన్ను నొక్కాలని ఓటర్లను కోరారు. లేకపో�
Pashupati Paras | తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) చీఫ్, కేంద్ర మంత్రి పశుపతి పరాస్ అన్నారు. ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తమకు ఉందని ఎన్డీయేను హెచ్చరించారు.
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే (Raj Thackeray) మహారాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాలని సోమవారం డిమాండ్ చేశారు. లేనిపక్ష
Dalit cook | దళిత మహిళ (Dalit cook) వండిన అల్పాహారాన్ని తినేందుకు కొందరు విద్యార్థులు నిరాకరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెనకేసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, కుల వివక్ష చూపిన వారిపై చర్యలు త
ఇంఫాల్: పొరుగురాష్ట్రం మిజోరంపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ మండిపడ్డారు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరం తంగాను హెచ్చరించారు.
రష్యాపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవాలని అమెరికా సూచించింది. ఇటీవల రష్యా నుంచి భారత్ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సూచన చేసింది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పోస్టర్లను చించివేయడంపై విపక్ష నేత, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య బీజేపీ నేతలను శుక్రవారం హెచ్చరించారు.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన దాని ప్రతికూల ప్రభావాలు రోగులను కుంగదీస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ కొవిడ్ బారినపడిన వారిలో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
చెన్నై: తన పాలనలో అవినీతి, అక్రమాలు, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోనని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. అవి పెరిగితే తాను నియంతలా మారతానని వార్నింగ్ ఇచ్చారు. నమక్కల్లో సోమవారం జరిగిన స్థాన