Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆమె మండిపడ్డారు. ప్రధాని మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
China warns against ‘use of force’ | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యంపై చైనా మండిపడింది. బలప్రయోగం చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది.
Rajnath Singh | తమ సహనాన్ని పరీక్షించ వద్దని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దానిని అలుసుగా తీసుకుంటే తీవ్ర ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ను హెచ్చరించారు.
Suvendu Adhikari | పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులు, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై భారత్లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి బంగ్లాద�
Perninani | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కార్యకర్తలపై పెడుతున్న కేసులపై వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ (Ajit Pawar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నామన్న ఆయన ఈవీఎం బటన్ను నొక్కాలని ఓటర్లను కోరారు. లేకపో�
Pashupati Paras | తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) చీఫ్, కేంద్ర మంత్రి పశుపతి పరాస్ అన్నారు. ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తమకు ఉందని ఎన్డీయేను హెచ్చరించారు.
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే (Raj Thackeray) మహారాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాలని సోమవారం డిమాండ్ చేశారు. లేనిపక్ష
Dalit cook | దళిత మహిళ (Dalit cook) వండిన అల్పాహారాన్ని తినేందుకు కొందరు విద్యార్థులు నిరాకరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వెనకేసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, కుల వివక్ష చూపిన వారిపై చర్యలు త
ఇంఫాల్: పొరుగురాష్ట్రం మిజోరంపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ మండిపడ్డారు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరం తంగాను హెచ్చరించారు.
రష్యాపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవాలని అమెరికా సూచించింది. ఇటీవల రష్యా నుంచి భారత్ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సూచన చేసింది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పోస్టర్లను చించివేయడంపై విపక్ష నేత, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య బీజేపీ నేతలను శుక్రవారం హెచ్చరించారు.