మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ పరిధిలోని గోదాంల్లో నిల్వ చేసిన సరుకులకు భద్రత కరువైంది. మార్కెట్ యార్డు ఆవరణలో 5 వేల మెట్రిక్ టన్నుల గోదాంలు రెండు ఉండగా, మార్కెట్ నిధులతో 2014కు ముందు నిర్మించిన మరో 2 వేల మ�
మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో గల 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. చెలరేగిన మంటల్లో నిల్వచేసిన గన్నిసంచులు కాలుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మె
జిల్లా కేంద్రంలోని ప్రకా శం బజార్లో సాయిరాం మెడికల్ ఏజెన్సీ గోదాంలో బుధవారం ఉదయం షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఏజెన్సీ తీసిన వెంటనే ప్రమాదం చోటు చేసుకుంది.
ఉక్రెయిన్పై రష్యా (Russia) దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది.
అతనో మద్యం వ్యాపారి....దాదాపు 8 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా టెండర్లలో మద్యం షాపులను దక్కించుకుంటూ వ్యాపారం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు 2023లో జరిగిన మద్యం టెండర్లలో అతడికి మద్యం షాపు దక్కలేదు.
విద్యుదాఘాతంతో ఓ ఎలక్ట్రికల్ బైక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రికల్ బైక్లు, వాటి విడి భాగాలు బుగ్గి పాలు కాగా సుమారు రూ.8 కోట్ల నష్టం జరిగింది.
Haider Raza : 2.5 కోట్లు ఖరీదైన సయ్యిద్ హైదర్ రాజా పెయింటింగ్ను ముంబైలోని వేర్హౌజ్ నుంచి ఎత్తుకెళ్లారు. ఎంఆర్ఏ మార్గ్ పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు. ముంబైలోని గురు ఆక్షన్ హౌజ్ వేర్హౌజ్ నుంచి దొంగ�
తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ (ఎస్డబ్ల్యూసీ) ఆధ్వర్యంలో నిర్మించిన గోదాముల నాణ్యతా ప్రమాణాలను, వినియోగించిన సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం ప్
రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ఎని మిదేండ్లలోనే అనేక పథకాల అమలుతో వ్యవసాయం పండుగలా మారి ప్రపంచానికి అన్నంపెట్టే స్థాయికి మన రైతులు ఎదిగారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సి�
గిడ్డంగుల నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, సైనికులకు ఉపయోగకరంగా ఐఐటీ గువాహటిలోని ఏరోమోడెలింగ్ క్లబ్ విద్యార్థులు పలు అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేశారు. గిడ్డంగుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వేర్హౌ�
తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత కేసీఆర
కరీంనగర్ సమీపంలోని గన్నీ సంచుల గోదాంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ సమీపంలో బొమ్మకల్ బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద చ�
రాష్ట్ర రైతులకు, ప్రజలకు మార్కెటింగ్ శాఖ మెరుగైన సేవలు అందిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆ శాఖను అన్ని అంశాల్లో పటిష్ఠపర్చడంతో రైతు ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ల సామర్థ్యం భారీగా పెంచుకున్నది. రైతులకు గిట్ట�
లాజిస్టిక్ సేవల సంస్థ ఈకామ్ ఎక్స్ప్రెస్.. తాజాగా హైదరాబాద్లో తన తొలి గిడ్డింగిని ప్రారంభించింది. దక్షిణ భారతంలో సంస్థకిది ఆరో గిడ్డంగి. కాగా, దేశంలో ఇది 55 కావడం విశేషం.