రాష్ట్ర రైతులకు, ప్రజలకు మార్కెటింగ్ శాఖ మెరుగైన సేవలు అందిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆ శాఖను అన్ని అంశాల్లో పటిష్ఠపర్చడంతో రైతు ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ల సామర్థ్యం భారీగా పెంచుకున్నది. రైతులకు గిట్ట�
లాజిస్టిక్ సేవల సంస్థ ఈకామ్ ఎక్స్ప్రెస్.. తాజాగా హైదరాబాద్లో తన తొలి గిడ్డింగిని ప్రారంభించింది. దక్షిణ భారతంలో సంస్థకిది ఆరో గిడ్డంగి. కాగా, దేశంలో ఇది 55 కావడం విశేషం.
గిడ్డంగుల లీజింగ్లోనూ హైదరాబాద్ సత్తా చాటుతున్నది. గత ఆర్థిక సంవత్సరం హైదరాబాద్లో 54 లక్షల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడ�
ప్రభుత్వ అనుమతి లేకుండా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇర్ఫాన్ జిల్లాలోని రైస్మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇర్ఫాన్�
బేగంపేట్ డివిజన్ ప్రకాశ్నగర్ ఎక్స్టెన్షన్ బస్తీలో జనావాసాల మధ్య ప్రమాదకరంగా పదుల సంఖ్యలో స్క్రాప్ గోదాంలు కొనసాగుతున్నా యి. నిర్వాహకులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు
Blast at decoration warehouse in Pahadisharif | పహడీషరీఫ్ పేలుడు ఘటన కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న పెళ్లి డెకరేషన్ సామగ్రి గోదాంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. గోదాంలో ఉన్న రసాయన పెట్టే పేలింది. ఈ
Old city | ఓల్డ్ సిటీలో (Old city) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓల్డ్సిటీలోని లాలిత్ బాఘ్లో ఉన్న ఓ పాత సామాను గోదామ్లో మంటలు చెలరేగాయి.