వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో (Wardhannapet ) యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం తెల్లవారుజామునే వర్ధన్నపేటలోని రైతువేదిక వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం తరలివచ్చారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై కాంగ్రెస్ క్యాడర్లో ఇన్నాళ్లు ఉన్న అసంతృప్తి బహిర్గతమైంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన నాగరాజు తమతో సంబంధం లేనట్లు�
అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు గురువారం చోటు చేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లికి గ్రామానికి చెందిన వెల్పుల అంజయ్య(51) తనకున్న
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ సమీపంలోని దుర్గాపురం స్టేజీ వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
Warangal | వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట(Wardhannapet) మండలం ఇల్లంద గ్రామంలో ఓ వివాహిత(Married woman) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
నియోజకవర్గంలో పదేండ్లుగా సేవకుడిగా పనిచేస్తున్న తనను మూడోసారి గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రజలను అభ్యర్థించారు.
MLA Aruri Ramesh | ఢిల్లీకి గులాం అవుదామా? గల్లీలో అభివృద్ధి చేసుకుందూమా అనేది వర్ధన్నపేట నియోజకర్గ ప్రజానీకం ఆలోచించాలని ఎమ్మెల్యే అరూరి రమేష్(MLA Aruri Ramesh )అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్వతగిరి మండలం వడ్లకొండ, రో
పొలం గట్టున కిక్కిరిసిన జనం.. అల్లంత దూరం నుంచి డాబా ఎక్కి మరీ కేసీఆర్ను చూసి మురిసింది తెలంగాణ పల్లె.. అభిమాన నాయకుడి మాట వినేందుకు ట్రాక్టర్లపై చీమల దండులా తరలివచ్చిన జనం.. కేసీఆర్ మాట్లాడుతుంటే ఒకటే ఈ�
సీఎం కేసీఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వర్థన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభను శుక్రవారం భట్ట�
సీఎం కేసీఆర్ (CM KCR) తన సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు.
ట్రై-సిటీ (వరంగల్, హనుకొండ, ఖాజీపేట)కి ఆనుకొని ఉంటది వర్ధన్నపేట నియోజకవర్గం. ఉమ్మడి పాలకులు నిధులు కేటాయించక పూర్తిగా వెనుకబడ్డది. నాడు అనేక గ్రామాలకు సరైన రోడ్డు కూడా లేదు. సాగు, తాగునీటి వనరులూ లేవు.
పేదల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం, వర్ధన్నపేట 7వ వార్డులోని కోనాపురంలో కంటివెల
మద్యం షాపుల టెండర్లలో భాగంగా 2019 సంవత్సరంలో 11 నకిలీ చలాన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2017-2021 ఫీరియడ్లో వర్ధన్నపేటకు చెందిన ఓ వైన్స్ షాపు వ్యాపారి రెన్యువల్ ఫీజు చెల్లించకుండా బ్యాంకు క్యాషియర్ సహ�