ఉద్యమమే అతడి ఊపిరి బహుముఖ ప్రజ్ఞాశాలి,తెలంగాణ పోరాట యోధుడిగా ఖ్యాతి అభినవ వ్యాసుడి యాదిలో చిన్నగూడూరువాసులు నేడు రంగాచార్యుల జయంతి నిజాం పాలనలో ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలు, వెట్టిచాకిరి నుంచి విము�
నర్సంపేట/పర్వతగిరి/సంగెం, ఆగస్టు 23: రాజాస్థాన్లో ఇంద్ర మేఘ్వాల్ హత్యను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నర్సంపేటలో చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా దళితరత్న కల్లెపెల్లి ప్రణయ�
మహిళలు పరిశ్రమలతో ఆర్థిక ప్రగతి సాధించాలి వర్ధన్నపేట బ్రాండ్తో వస్తువుల తయారీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వర్ధన్నపేట, ఆగస్టు 23: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని టీఆర్ఎస్ �
రైతులు విధిగా పచ్చిరొట్ట సాగు చేయాలి యూరియాను తగిన మోతాదులో వాడాలి జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఉషాదయాళ్ వర్ధన్నపేట, ఆగస్టు 23: రైతులు ఇష్టానుసారంగా పంటలపై రసాయనిక ఎరువులు వాడకుండా నిపుణుల సూచనల మేరకు వాడ
ఊరూవాడా జోరుగా వజ్రోత్సవ సంబురాలు హనుమకొండ, రాయపర్తి, వర్ధన్నపేట, తొర్రూరులో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి, ములుగులో మంత్రి సత్యవతి నమస్తే నెటవర్క్: ఉమ్మడి జిల్లాలో జాతీయ జెండాలతో ర్యాలీలు, ప్రదర్శనలు జో
ముస్తాబవుతున్న ఖుష్మహల్ ప్రాంగణం 54 అడుగుల భారీ జాతీయ జెండా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు కోట ముస్తాబు పనుల్లో నిమగ్నమైన అధికారులు ఇప్పటికే రంగురంగుల విద్యుత్ దీపాలతో జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాల
సంగెం, ఆగష్టు 13: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని 59 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు శనివారం హనుమకొండలోని తన నివాసంలో ర
స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని అలవర్చుకోవాలి వజ్రోత్సవాల వేళ ప్రతి ఇల్లూ త్రివర్ణ శోభితం కావాలి జాతీయజెండాలు రెపరెపలాడాలి గాంధీజీ స్ఫూర్తితో తెలంగాణ సాధించిన కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హ�
12 శాతం రిజర్వేషన్ అమలులో కేంద్రం విఫలం తీజ్ ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తిలో గిరిజనుల భారీ ర్యాలీ పాలకుర్తి రూరల్, ఆగస్టు 13: సీఎం కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు ల
రాయపర్తి, ఆగస్టు 13: క్షణికావేశంలో చేసిన తప్పిదాలతో మండలంలోని మూడు గిరిజన తండాల ప్రజలు 15 రోజులుగా అజ్ఞాతవాసంలో గడుపుతున్నారు. ఇండ్లకు తాళాలు వేసి వ్యవసాయ పనులు మానుకొని ప్రాణ భీతితో తలదాచుకుంటున్నామని వా
రైల్వే శాఖ ట్యాక్స్ ఎత్తివేసే వరకూ దశల వారీగా ఉద్యమం డ్రైవర్లకు టీఆర్ఎస్ అండ వరంగల్ ఎంపీ దయాకర్, చీఫ్విప్ వినయ్భాస్కర్ కాజీపేట, ఆగస్టు 13: దాదాపు 40 ఏండ్ల నుంచి రైలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర�
కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం ప్రస్తుతం జిల్లాలో 1,01,956 మందికి ఆసరా ప్రతి నెలా రూ.22.83 కోట్లకుపైగా పంపిణీ పంద్రాగస్టు నుంచి కొత్తవి అందజేతకు సన్నాహాలు సీఎం కేసీఆర్ ప్రకటనతో 57 ఏండ్లు నిండిన వా�