పది లక్షల జనాభా.. 407.71 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ మహా నగరం పాలన ఇప్పుడు ఏకీకృతం కానుంది. నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో ఒకే చోట నుంచి వీక్షించే వ్యవస్థ ఏర్పాట�
జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో రెండు రోజు�
పేదింటి ఆడబిడ్డల పెళ్లికి వరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకా లు అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం శివనగర్లోని సాయికన్వెన్షన్ హాలులో ఖిలావరంగల్ మండలానికి చెందిన 193 మ
ముస్లిం ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలో నిరుపేద ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ కానుకలను పంపిణీ చేశా
పుష్కరాల సందర్భంగా భక్తులతో ప్రాణహిత నది పులకించిపోతున్నది. తొమ్మిదో రోజు గురువారం 40 వేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దీంతో త్రివేణి సంగమం సందడిగా మారింది.
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయడంతో ప్రతి గింజనూ టీఆర్ఎస్ ప్రభుత్వమే కొన�
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనతో గ్రేటర్ వరంగల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వా త పెద్ద నగరమైన వరంగల్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష ని
గ్రేటర్ పరిధిలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ వరంగల్, 18: ఈనెల 20వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్ క
ప్రత్యేక అరలు అమర్చి లారీలో తరలిస్తుండగా స్వాధీనం వివరాలు వెల్లడించిన వెస్ట్జోన్ డీసీపీ సీతారాం అక్రమ దందా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక రాయపర్తి, ఏప్రిల్ 18 : మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై పో�
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్కు రూ.12,130 హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు కాశీబుగ్గ, ఏప్రిల్ 18 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తికి రికార్డు స్థాయి ధరలు పలికాయి. మార్కెట్ చరిత్ర�
రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటన కుడా మైదానంలో పార్టీ సమావేశంలో పాల్గొననున్న మంత్రి వివరాలు వె�
పుష్కరాలకు వెల్లువలా వస్తున్న భక్తులు ఆరో రోజు 50వేల మంది రాక పుణ్యస్నానాలు.. ప్రత్యేక పూజలు నదీమాతకు ఏకాదశ హారతి ‘ప్రాణహిత’ పుష్కరాలకు భక్తజనం పోటెత్తుతోంది. వివిధ ప్రాంతాల ఉంచి వేలాదిగా తరలివస్తున్న వ�