పేద విద్యార్థులకు అండగా కేంద్రాలు కొలువే లక్ష్యంగా ప్రిపేరవుతున్న ఉద్యోగార్థులు అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న యువతీయువకులు శిక్షణ మాది.. ‘విన్నర్స్’ మీరేనంటున్న అధ్యాపకులు నర్సంపేట ఎమ్మెల్యే పెద�
24/7 సరఫరాతో లాభాల బాట కార్మికులు, సిబ్బందికి చేతినిండా పనులు ఉమ్మడి పాలనలో ఉపాధి లేక పస్తులు ఇప్పుడు రంది లేకుండా కార్మికులు, కూలీల జీవితాలు కరంటు లేక మూతపడ్డ పరిశ్రమలు.. లోవోల్టేజీతో బాయిల్డ్, రా-రైస్ మి�
పారిశ్రామిక రంగంలో వరంగల్ను పరుగులెత్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద 1,200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మిస్తున్నది.
సీఎం కేసీఆర్ పాలనలో ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో సర్కారు కొలువే లక్ష్యంగా యువత చదవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు.
చిట్ ఫండ్ కంపెనీ యజమాని రూ. 30 కోట్లతో ఉడాయించడంతో అతడి వద్ద చిట్టీ వేసిన ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన శుక్రవారం వరంగల్ లేబర్కాలనీ టీఆర్టీ కాలనీలో చోటుచేసుకుంది.
వరంగల్ మహా నగరపాలక సంస్థ కొత్త పాలకవర్గం కొలువుదీరి శనివారానికి ఏడాది పూర్తయింది. పునర్విభజనతో గ్రేటర్ 66 డివిజన్లుగా రూపాంతరం చెందిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గం 2021 మే 7న బాధ్యతలు చేప�
ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తా మని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే గ్రామాల వారీగా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
క్రీడాకారులు మెళకువలు నేర్చుకొని ఆటలో రాణించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. పట్టణంలోని మినీ స్టేడియంలో మంగళవారం ఆయన కబడ్డీ, రెజ్లింగ్ శిక్షణ శిబిరాలను ప్రారంభించారు.
నెల రోజులపాటు కఠోర ఉపవాసాలు, ఖురాన్ శ్లోకాలను ఆలపిస్తూ ప్రత్యేక తరావీ నమాజులు చేసిన జిల్లాలోని ముస్లింలు మంగళవారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ జరుపుకున్నారు.
బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ‘బాల్య వివాహాల న