పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం తగదు సీజనల్వ్యాధులపై దృష్టి సారించాలి డీఆర్డీవో సంపత్కుమార్ గ్రామాల్లో నర్సరీల పరిశీలన దుగ్గొండి, జూన్ 22: వచ్చే హరితహారం కార్యక్రమం నాటికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం �
వంద శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీకి సన్నాహాలు జిల్లాలో 753 చెరువులు, ఒక రిజర్వాయర్ 172 మత్స్య సహకార సంఘాలు.. 13,650 మంది సభ్యులు తుది దశలో టెండర్ల ప్రక్రియ.. టెక్నికల్ బిడ్ ఓపెన్ కాంట్రాక్టర్ల చేపల చెరువుల క
ఆసక్తి కనబరుస్తున్న రైతులు బావులు, బోర్లలో పుష్కలంగా నీరు తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి సంప్రదాయ సాగుకు మించి ఆదాయం -కేసముద్రం, జూన్ 19: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు�
పరిస్థితిని చూసి చలించిన ప్రయాణికులు రూ. 60 వేలు సొంతంగా వెచ్చించి పనులు హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు రాయపర్తి, జూన్ 19: జాతీయ రహదారి గుంతలమయంగా మారి ప్రమాదాలకు నెలవుగా మారడంతో ప్రయాణికులు చలించిపో�
గ్రామీణ ప్రాంతాల్లో వెలుస్తున్న యోగా సాధన కేంద్రాలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న పల్లెవాసులు యోగాసనాలతో మానసిక ఒత్తిడి దూరం సంగెం, జూన్ 19: గతంలో యోగా సాధన పట్టణాలు, నగరాలకే పరిమితం కాగా.. నేడు �
నిరుపేదలకు వరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసా పైరవీలకు తావులేకుండా పక్కాగా అమలు నర్సంపేట నియోజకవర్గంలో 3515 మందికి ఫలాలు హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారుల కుటుంబాలు నర్స�
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి వడివడిగా అడుగులు ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి గుట్టపైకి రోప్ వే నాలుగు కిలో మీటర్ల మేర ఏర్పాటు రెండు చోట్ల కాటేజీల నిర్మాణం రూ.50కోట్లతో కుడా ప్రణాళిక మహానగరానికి మరో తలమా
మార్కెటింగ్ పేరుతో ప్రజల నుంచి రూ.1.67 కోట్లు వసూళ్లు ఖానాపురంలో 52 ఎకరాల భూమి కొనుగోలు చేసిన నిందితులు ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు.. పరారీలో మరొకరు క్రెటా కారు, 10.50 లక్షల రూపాయల నగదు స్వాధ�
తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు జిల్లాలో 976 స్కూల్ వాహనాలు కాలం చెల్లినవి రెండు వందలకు పైగానే.. వరంగల్, జూన్ 16 : బడి గంటలు మోగిన వేళ.. ఫిట్నెస్ బస్సులు యథేచ్ఛగా రోడ్డెక్కుతున్నాయి. పిల్లల ప్రాణాలన�
టీచర్లు జవాబుదారీతనంతో పని చేయాలి సమన్వయంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి సమీక్షలో ఎంఈవో రత్నమాల నెక్కొండ, జూన్ 16: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యనంది�
దుగ్గొండి, జూన్ 16: గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పూర్తి చేయాలని డీపీవో నాగపూరి స్వరూపారాణి సూచించారు
14వ రోజు జిల్లాలో జోరుగా పల్లె, పట్టణ ప్రగతి క్షేత్తస్థాయిలో సమస్యలకు పరిష్కారం పరిశుభ్రమైన వీధులు, కాలనీలు పనులను పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు 32వ డివిజన్లో గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి:కలెక్టర్ బీ గోపి ఖిలావరంగల్, జూన్ 16 : ఎరువులు, పురుగు మందుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ డాక్టర్ బీ గోపి అధికారులను ఆదేశించారు. గురువారం