Baal Mela | బాల్ మేళాల నిర్వహణ బిడ్డల సంరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని ఐసీడీఎస్ పీడీ రాజమణి అన్నారు. ఇవాళ నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెంలో జరిగిన క్లస్టర్ సమీక్ష సమావేశానికి ఐసిడిఎస్ పిడి హాజరయ్యారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు మరింత దూకుడుగా వెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ
కొప్పూరు చిన్న గ్రామమే అయినా.. చారిత్రకంగా ఎంతో గొప్పది.. 2500 మంది జనాభా ఉన్న ఈ ఊరు అంతులేని వారసత్వ సంపదను తన ఒడిలో దాచుకున్నది. కొప్పు.. పూర్వం ఊరి గుట్టపై కట్టిన మట్టి కోట గోడలు తలకు కొప్పులా ఉండేవని, కొప్పు
అసంఘటిత రంగంలో ఉన్న రైతులందరినీ సంఘటిత రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ప్రభు త్వం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో వారిని ఒక తాటిపైకి తీసుకురావడానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్పీవో)ల ఏర్పాటును ప్రోత్సహ
విద్యార్థులు పాఠశాలలకు సక్రమంగా హాజరయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఈవో వాసంతి సూచించారు. నర్సంపేటలోని హన్మాన్దేవల్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం పేరెంట్స్, టీచర్స్
హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో ఊయల నిరంతరం అందుబాటులో ఉంటుందని, పిల్లలు వద్దనుకొనేవారు ఊయలలో వేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కోరారు.
రాష్ట్ర అభివృద్ధిపై వివక్ష చూపుతున్న ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లా అంతటా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం �
ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట పట్టణ పరిధిలో నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయ భవనం, ఇంటిగ్
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మడిపల్లిలో 150 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న మా సిటీలో ప్లాట్ల వేలానికి సర్వం సిద్ధం చేశారు. ఆదివారం మా సిటీ వేలం ప్లాట్ల వేలానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు చేయడంపై బీసీల నిరసనలు మిన్నంటా యి. వరంగల్ చౌరస్తాలో గురువారం రాత్రి మున్నూరు కాపు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశార�
తిరుమల కొండపై కూల్చిన సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహం, ఆంజనేయస్వామి విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్ఠించాలని అన్నమయ్య గృహ సాధన సమితి, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరస్వామి డిమాండ్ చేశారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నా రు. మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు గురువారం కల్యాణలక్ష్మి చెక్కు�