‘దళితబంధు’ తొలి విడుత టార్గెట్ కంప్లీట్ జిల్లాలో రూ.30.02 కోట్లతో లబ్ధిదారులకు 302 యూనిట్ల అందజేత అధిక శాతం మంది ట్రాన్స్పోర్టు సెక్టార్పై ఆసక్తి యూనిట్లలో 180 రవాణా రంగానివే ఉపాధి పొందుతున్న లబ్ధిదారుల�
దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ రూ. 2 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం పర్వతగిరి, ఆగస్టు 30 : ఆరోగ్య తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని టీఆ
గిర్మాజీపేట, ఆగస్టు 30: సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోషణ మాసోత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని ప్రతి ఇంటికీ టీచర్లు, ఆయాలు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహ�
కాంగ్రెస్, బీజేపీవి బోగస్ మాటలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మండలంలోని కొండూరు గ్రామంలో రూ.14.50కోట్లతో చేపట్టిన పలు అభివృ�
మహాత్మాగాంధీ అంటే ప్రధాని మోదీకి ఇష్టం లేదని, స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను కించపర్చేలా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్,
విద్యార్థులు చదవుతో పాటు క్రీడల్లో రాణించాలని జాతీయ ఆదర్శ గ్రామ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి సూచించారు. మండలంలోని విశ్వనాధపురం గ్రామ శివారులోని పరకాల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదవుతున్న విద్యార�
వృద్ధుల ఆత్మగౌరవం పెంచిన ఘనత కేసీఆర్దే అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వరికోల్, పులిగిల్ల, రాయపర్తి గ్రామాల్లో ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
దళితులను బీజేపీ చిన్న చూపు చూస్తోంది. పాదయాత్రలో బండిని ఎదురు ప్రశ్నించిన పాపానికి ఓ వ్యక్తిపై ఆ పార్టీ కార్యకర్తలు కులం పేరుతో దూషించడంతో పాటు దాడి చేశారు.
విస్తారంగా వర్షాలు కురవడంతో ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా వానకాలం పంటల సాగుకు నడుం కట్టారు. సుదీర్ఘకాలం తర్వాత జూలైలోనే నీటి వనరులు నిండిపోవడంతో అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయశాఖ అంచనాలకు మించి పత్
రైతుల ఆర్థిక స్వావలంబనే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సర్కారు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని ప్రోత్సహిస్తున్�