ప్రభుత్వ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్నది కార్మికులకు వ్యతిరేకంగా 4 నల్లచట్టాలు తెచ్చింది రైతుల తరహా కార్మికులు ఉద్యమించాలి కార్మిక, కర్షక, యువకుల, మహిళల పార్టీ టీఆర్ఎస్ ‘కార్మిక ధర్మయుద్ధం’ బహిరంగ �
ప్రభుత్వ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించేందుకు ప్రయత్నించగా మంగళవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అంతేకాకుండా అధికారులు ప్రభుత్వ భూమిలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశా�
కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పెట్రోల్ డీలర్లను బలి చేస్తున్నదని మ్మడి వరంగల్ జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి అన్నారు.
సాగు పనుల్లో రైతులు బిజీబిజీ.. వానకాలం సీజన్కు సమాయత్తం రోహిణి కార్తె ప్రవేశించడంతో రైతులు వానకాలం సాగుకు సమాయత్తమయ్యారు. ఈ సమయంలో విత్తనాలు వేస్తే పంట బాగా వస్తుందని నమ్మకం. కొందరు తొలకరి కోసం ఎదురుచూ�
అవినీతి రహితంగా విధులు నిర్వర్తించాలి నిబద్ధత.. ప్రణాళిక ఉంటే ఉద్యోగం మీ సొంతం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మామునూరు పీటీసీలో శిక్షణ పొందుతున్న యువతకు దిశానిర్దేశం యువత కోసమే ఉచిత కోచింగ్ సెంటర్.. టీ�
‘ధర్మ యుద్ధం’తో కేంద్ర ప్రభుత్వం బెంబేలు అందుకే రైల్వే స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరణ గ్యాబ్రియల్ మైదానంలో రేపటి ముగింపు మాసోత్సవాలను విజయవంతం చేయాలి హాజరుకానున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, �
ఐదుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు రూ.10.30 లక్షల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ తరుణ్జోషి రూ.10.30 లక్షల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడ
కావాలనే కొంతమంది అసత్య ప్రచారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రశాంత్నగర్లో రైతులతో సమావేశం నయీంనగర్, మే 29 : ల్యాండ్ పూలింగ్ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వర్ధన్నపేట ఎమ్�
జూన్ 3 నుంచి ఐదో విడుత పల్లె , పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహణకు సమాయత్తమవుతున్న అధికార యంత్రాంగం కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం ప్రతి జీపీకి ప్రత్యేక అధికారి తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
భూమి సారవంతంతోపాటుబహుళ ప్రయోజనాలు దిగుబడి పెరిగే అవకాశం తగ్గనున్న 50శాతం ఎరువుల ఖర్చు 65శాతం సబ్సిడీపై విత్తనాలుఅందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస�
వరద ముంపు నివారణకు నిధులు విడుదల పట్టణంలో రూ.9కోట్లతో డ్రైనేజీ నిర్మాణం భవిష్యత్ అవసరాలకు మేరకు ప్రణాళిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డ్రైనేజీ నిర్మాణ ప్రాంతాల పరిశీలన జనగామ, మే 29 (నమస్తే తెలంగ�