డోర్నకల్ నియోజకవర్గంలో వంద మందికి యూనిట్లు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన పంపిణీ చేసిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్ లబ్ధిదారుల్లో ఆనందహేల ఈ పథకం దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే రెడ్యా మరిపెడ, జూన్2 : మరిపెడ మండల కే
నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లక్ష్యాన్ని ముద్దాడిన తెలంగాణ మన పొలాలకు నీళ్లు.. మనోళ్లకు ఉద్యోగాలు ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు ప్రతి ఊరిలో అభివృద్ధి జాడలు పరిపాలన చేరువై మారుమూల ప్రాంతాల్లోనూ ప్రగతి వె�
నేడు ప్రారంభించేందుకు సన్నాహాలు జిల్లాలో 576 చోట్ల ఏర్పాటుకు నిర్ణయం ఇప్పటికే ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్న అధికారులు తొలి విడుత 23 ప్రాంతాలు, 3 వార్డుల్లో నిర్మాణం యుద్ధప్రాతిపదికన కబడ్డీ, ఖోఖో, వాలీబా�
వరంగల్ లీగల్, జూన్ 1 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా కొత్త జిల్లా కోర్టులు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. న్యాయస్థానాల చరిత్రలో నవ శకం ఆవిష్కృతం కానుది. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ప్రత్యేక జిల్
కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి సాయంత్రం 6గంటలకు డీఆర్డీఏ కార్యాలయంలో కవి సమ్మేళనం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ �
ఊరూరా సంబురాలు జరపండి ఉదయం 10గంటలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వేడుక గులాబీశ్రేణులు తరలిరావాలని పిలుపు విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు,జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్�
నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉదయం 9 గంటలకు జాతీయ జెండావిష్కరణ ముఖ్య అతిథిగా హాజరుకానున్న చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సాయంత్రం 6 గంటలకు అంబేద్కర్ భవన్లో కవి సమ్మేళనం ఏర
అధికారులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలి పతిరోజూ డ్రైనేజీలు, నాలాలను శుభ్రపరచాలి డివిజన్ల సమస్యలను ప్రత్యేక యాప్లోనమోదు చేయాలి సమీక్షలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య వరంగల్, జూన్ 1 : పట్టణ ప్�
ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి.. ఎరువుల అమ్మకంతో ఆదాయం పెంచాలి అభివృద్ధి పనుల వివరాల ఫ్లెక్సీలను గ్రామపంచాయతీల్లో ప్రదర్శించాలి : మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులు, అధికారుల�
ఓటడిగే హక్కు మా పార్టీకే ఉంది రాష్ట్రం ఏర్పాటుకు ముందు..తర్వాత అభివృద్ధిని చూడాలి కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి పథకం దేశానికి దిక్సూచిలా మారింది డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ తట్టుపల్లిలో 30 మంద�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు.. టీఆర్ఎస్ సర్కారు రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నది. వరంగల్ మహా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కోసం జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) నోటిఫికేషన్ను రైతుల
ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. శుక్రవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నందున సంసిద్ధత సమావేశాలు నిర్వహిస్తున్నారు. బడి బాట కార్యక్రమం ని�
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పల్లెప్రగతి కార్యక్రమం దోహదం చేస్తున్నదని జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంపై మంగళవారం సన్నాహక సమావేశాన్�
పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. నాలుగో విడుత పట్టణప్రగతిపై నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు.