నీర్మాలలో 50 ఎకరాల్లో పత్తి తొలకరి జల్లులకు మొలకెత్తనున్న గింజలు ముందస్తుగానే నాటుతున్న రైతులు గులాబీ రంగు పురుగు నివారణపై దృష్టి దేవరుప్పుల, మే 27: మండలంలోని నీర్మాల గ్రామంలో అప్పుడే పత్తి విత్తనాలు నాటడ
జిల్లాలోని 126 జీపీల్లో స్థలాల గుర్తింపు ఈజీఎస్ నిధులతో అభివృద్ధికి ప్రణాళికలు మైదానాల చుట్టూ నీడనిచ్చే మొక్కల పెంపకం జూన్ 2న మండలానికి రెండు ప్రారంభం ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగం గ్రామ
త్వరలోనే ఎనుమాముల మార్కెట్లో పోలీసుస్టేషన్ ఏర్పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ వరంగల్ సీపీ తరుణ్జోషితో కలిసి రైతు విశ్రాంతి గృహ పరిశీలన కాశీబుగ్గ, మే 27: ఆసియా ఖండంలోని అతిపెద్దదైన వరంగల్ ఎను
నగరవాసులను కట్టిపడేస్తున్న హరితదారులు తోరణం కట్టినట్టు దారి పొడవునా ఉన్న పచ్చని చెట్ల వరుస నగరవాసుల్ని కట్టిపడేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం, ఆహ్లాదం
ఆటపై బాలికల్లో పెరుగుతున్న ఆసక్తి వేసవి శిక్షణ శిబిరాల్లో జోరుగా నెట్ ప్రాక్టీస్ గ్రౌండ్లో బ్యాటింగ్తో లిటిల్స్ సందడి ఉదయం, సాయంత్రం ప్లేయర్స్తో జేఎన్ఎస్ కళకళ హనుమకొండ చౌరస్తా, మే 27 : ప్రపంచ వ్య�
మహానగర పాలకసంస్థలో విలీనం తర్వాత గ్రామాల రూపు రేఖలు మారిపోయాయి. దినదినాభివృద్ధితో విలీన గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బొల్లికుంటలో నాలుగు కమ్యూనిటీ భవనాలకు రూ.1.80 కోట్లు కేటాయించారు. రూ.20లక్�
దళితుల ఆర్థిక అభ్యున్నతే సర్కారు ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి
పత్తిలో కొత్త వంగడం(గోసిపియం హిర్సుటం) వచ్చింది. సాధారణ పత్తి అయితే నాలుగైదు సార్లు ఏరాల్సి వస్తుండగా ఇది మాత్రం ఒకేసారి కాత వచ్చి రైతులకు ఖర్చు బాధ తప్పిస్తుంది. అంతేకాదు తక్కువ వ్యవధిలో పంట చేతికి రావడ�
చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని వరంగల్ తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతోనే ప్రజల్లో టీఆర్ఎస్కు విశేష ఆదరణ లభిస్తున్నదని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి �
మూడేళ్లుగా సాగు చేస్తున్న తండా రైతులు.. వారాంతపు సంతలో విక్రయం ఎకరం పంటతో లక్ష వరకు ఆదాయం.. ఏటా మూడు పంటలతో నిశ్చింత కూరగాయలు, బంతిపూల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. సమయానుకూలంగా పంటలు వేస్తూ లాభ�
ఒకప్పుడు సంప్రదాయ పంటలు వేసే రైతులు ఒక్కోసారి నష్టం వచ్చినా భరిస్తూ మళ్లీ అవే పంటలు వేసేవారు. లాభాలు వస్తే సరే.. లేకపోతే అప్పుల పాలయ్యేవారు. ఇలా ఎన్నో ఏళ్లుగా వరి, పత్తినే నమ్ముకున్న రైతులకు ‘కాలం’ కలిసొచ�
బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్ రాష్ట్ర సైబర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పల్లె ప్రగతి పనుల్లో అలస త్వం వహించవద్దని ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్ పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్ కా ర్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో జీపీ ల్లోని డం
బాలలకు ఏ అంశాన్నైనా, విషయాన్ని అయినా వారికి ఆసక్తి కలిగించేలా నేర్పించాలని సంఘ మిత్ర యూత్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొంగళ్ల అశోక్ అన్నారు. గురువారం నర్సంపేట పట్టణం ద్వారకపేట ప్రభుత్వ ప్రాథమ