కాకతీయుల వైభవం ప్రతిబింబించేలా కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలను ఏడు తరాలకు గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పుట్టిన రోజు వేడుకలు మండలంలోని అన్ని గ్రామాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు.
‘కాకతీయ వైభవ సప్తాహం’ ఘనంగా నిర్వహిస్తాం ఈ నెల 7నుంచి పండుగ వాతావరణంలో కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు కమిటీలు ఉత్సవాలకు విస్తృత ప్రచారం కల్పించాలి నిర్వహణకు రూ.50 లక్షలు కేటాయింపు భావితరాలకు గుర్తుండి�
గూడూరు, జూలై 3 : భీమునిపాదం జాలువారుతున్నది. గత రెండు నెలలుగా చుక్క నీరులేక బోసిపోయిన జలపాతం ప్రస్తుతం విస్తారంగా వానలు పడుతుండడంతో జలకళతో కళకళలాడుతున్నది. మండలంలోని సీతానగరం గ్రామ పరిధి కొమ్ములవంచ అటవీ�
20 మంది చిన్నారులను పాఠశాలలో చేర్పించిన అధికారులు తొర్రూరు, జూలై 3 : తొర్రూరు డివిజన్ కేంద్రంలో పోలీస్, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా సుమారు 3 గంటల పాటు బడి బయట ఉన్న పిల్లలను �
హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, మాంసం షాపులపై అధికారుల దాడులు నిబంధనలకు విరుద్ధంగా అమ్మినా, వాడినా జరిమానాలు కవర్లు 120 మైక్రాన్లకు తక్కువ మందం ఉండొద్దు ప్లాస్టిక్ వస్తువులతో అనర్థాలపై నిర్వాహకులకు అవగాహన జయ�
పల్లెల్లో పెరిగిన డిమాండ్ యంత్రాలున్నా వీటి వైపు మొగ్గు అరకకు తగ్గని ఆదరణ.. రోజుకు 1500 కిరాయి ఉత్సాహం చూపుతున్న రైతులు నర్సింహులపేట, జూలై 3 : వ్యవసాయానికి ఆధారం కాడెడ్లు. అందుకే రైతులు వాటిని ప్రాణంలా చూసుక
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి భూపాలపల్లి టౌన్, జూలై 3: జీఎంఆర్ ట్రస్టు ద్వారా కోచింగ్ తీసుకొని టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ ఉచిత డీఎస్సీ శిక్షణ ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకట�
నేడు తెలంగాణ సాయుధ పోరాట అమరుడి వర్ధంతి కడవెండిలో వామపక్షాల నేతృత్వంలో సభ హాజరుకానున్న నాయకులు పూర్తయిన ఏర్పాట్లు దేవరుప్పుల, జూలై 3 : పేదలను చైతన్యపర్చడంతోపాటు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన తెలంగ�
కృష్ణకాలనీ, జూలై 3: సీఎం కేసీఆర్ కార్మిక, ఉద్యోగుల పక్షపాతి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్
బడిఈడు పిల్లలను బైక్పై తీసుకొస్తున్న ఉపాధ్యాయుడు పాఠశాలకు వినూత్న సేవలు స్టేషన్ ఘన్పూర్, జూలై 1 : ‘మీ పిల్లలను బడిలో చేర్పించండి.. నేను అండగా ఉన్నా’ అంటూ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చి బైక్పై విద్యార్థు�
కరోనాలోనూ విశిష్ట సేవలు ‘డాక్టర్స్ డే’లో కలెక్టర్ శివలింగయ్య జనగామ చౌరస్తా, జూలై 1 : ఆపదలో ఉన్న రోగులకు ప్రాణం పోసే దైవాలు వైద్యులని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. ‘డాక్టర్స్ డే’ సందర్భం�