Warangal CP | రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీసు కమిషనర్గా ఏవీ రంగనాథ్�
హనుమకొండ నుంచి హైదరాబాద్ వరకు.. ప్రారంభించిన వరంగల్ సీపీ తరుణ్జోషి నయీంనగర్, ఆగస్టు 6: 150 కిలోమీటర్ల నాన్స్టాప్ రన్ను వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్జోషి జెండా ఊపి ప్రారంభించారు. హనుమకొండలోని కాకతీ�
Pallakonda Raju | హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి వరంగల్ సీపీ తరుణ్ జోషి పరిశీలించారు. పంచనామా అనంతరం వరంగల్ ఎం
సీపీ తరుణ్ జోషి | సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన వారు చేసే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పోలీస్ అధికారులకు సూచించారు.
వరంగల్ అర్భన్ : మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ తల్లిదండ్రులకు సూచించారు. వాహనాలు నడుపుతూ మైనర్లు ఎవరైనా పట్టుబడితే వారి తల్లిదండ్రులు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంద�