జనగాం : జిల్లాలోని వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పరిశీలించారు. ఇందులో భాగంగానే నూతనంగా నిర్మిస్తున్న వెస్ట్ జోన్ కార్యాలయాన్ని సైతం పోలీస్ కమిషనర్ అధికారులతో కలిసి సందర్శించారు. నూతన కార్యాలయంలో ఎర్పాటు చేయాల్సిన వసతులపై పోలీస్ కమిషనర్ డీసీపీతో చర్చించారు. కార్యక్రమంలో డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఘన్పూర్ ఏఎస్పీ అభినవ్ గైఖ్వాడ్, జనగాం ఏసీపీ వినోద్, జనగాం, జనగాం రూరల్ ఇన్స్పెక్టర్లు మల్లేశ్ యాదవ్, వినయ్ కుమార్, ఎస్.ఐ శ్రీనివాస్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రకు చెందిన రైతు కుటుంబానికి రైతు బీమా చెక్కు
తెలంగాణ మకుటాయమానం యాదాద్రి దేవాలయం
జనగామలో డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ధరల మంట : మేలో రికార్డు స్థాయిలో ఎగిసిన ద్రవ్యోల్బణం
కమలాపూర్ మండల ఆర్ఎంపీలంతా టీఆర్ఎస్ వెంటే