మిస్ వరల్డ్-2025 పోటీలను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మే 6వ తేదీన ప్రపంచంలోని 144 దేశాలకు చెందిన సుందరీమణులు వారి దేశాల తరఫున అందాల పోటీల్లో పాల్గొనడానికి
కమలాపూర్లోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల బీసీ గురుకుల విద్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య గురువారం రాత్రి బస చేశారు. జిల్లాలో తొలిసారి బాలికల విద్యాలయంలో బస చేసేందుకు కలెక్టర్ రావడంతో విద్యార్థులు, ఉపా�
పోలింగ్ సాఫీగా సాగేలా చూడాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆదివారం ఎనుమాముల మార్కెట్ యార్డులో జరిగిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు బండార�
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత, పారదర్శక వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధిక�
ఎన్నికలు ప్రశాంత వాతావరంణంలో జరిగేలా సిబ్బంది చూడాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ను బుధవారం తనిఖీ చేశారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ర�
ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లో ఆదివారం అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి �
పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని, అందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్లో శనివారం ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలతో సమీక్షించారు.
ఆదివారం జరగనున్న ఓట్ల లెకింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులోని స్ట్రాంగ్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రమే ఆయా పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించారు. ఈ దఫా అభ్యర్థుల జయాపజయాలకు మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. వ
వాహన తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య ఆదేశించారు. మండలంలోని మహేశ్వరం గ్రామ శివారు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును మంగళ�
రూరల్ ఏరియా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి రాయపర్తిలో జరిగిన స్వర్ణభారతి మ�
కవులు, రచయితలు, సాహితీవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఐఎంఏ హాల్లో సాహిత్య దినోత్సవం నిర్వహ