వరంగల్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల బాధిత కుటుంబాల్లో సీఎం రేవంత్రెడ్డి భరోసా నింపినట్లు కనిపించలేదు. ఇలా వచ్చి అలా వెళ్లినట్లుగా ఆయన పర్యటన సాగింది. తమను పరామర్శించి లేదని, కనీసం తమ గోడైనా విన్నది లేద�
‘కష్టమంతా నీటి పాలైంది. చేతికొచ్చే దశలో వరి చేను మోకాలు లోతు నీళ్లల్ల ఉంది. వారం రోజు లైనా పంటల్లో నీరు పోయేటట్లులేదు. ఇప్పుడేమి చేయాలో అర్థమైతలేదు. ఇప్పటికే పెట్టుబడి పెట్టి అప్పుల పాలైనం. వడ్లు అమ్మి కా�
మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద ఉమ్మడి జిల్లావాసులకు కన్నీటిని మిగిల్చింది. వరంగల్ నగరం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నది. లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి వరద నీరు చేరి పలు
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పదో రోజైన బుధవారం అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రత్యేకంగా రూపొందించిన హంస వాహనం.. అందమైన పూలతో అలంకరణ.. ధగ ధగా మెరిసే విద్యుత్ దీపాల వెలుగులు.. చెరువు నిండా నీళ్లు.. చల్లని సాయంత్రం.. దసరా పండుగ రోజున భద్రకాళీ అమ్మవారికి నిర్వహించే తెప్పోత్సవం కనుల పండ�
వరంగల్ నగరానికి ఈసారీ ముంపు ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఏటా వరదలు ముంచెత్తినా బల్దియా శాశ్వత నివారణ చర్యలు చేపట్టకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. రెండేళ్ల క్రితం ముంపు�
Chain snatching | వరంగల్ నగరంలో రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. వరంగల్ సబ్ డివిజన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో శనివారం అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది.
వరంగల్ నగర సమీపంలోని మామూనూరు ఎయిర్పోర్టు అభివృద్ధి, విమాన సర్వీసుల పునరుద్ధరణకు అడ్డంకులు తొలగిపోయాయి. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఉండక�
దూరం నుంచి చూస్తే మామూలు గుట్టల్లా కనిపిస్తున్నా.. నిజానికి అవి ‘చెత్త’గుట్టలు. వరంగ ల్ నగరంలోని రాంపూర్ డంపింగ్ యార్డు పరిస్థితి ఇదీ. రోజురోజుకూ పెరుగుతున్న చెత్త నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నది.
వరంగల్ నగరంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. దీంతో ట్రాఫిక్ సమస్య వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో దీన్ని ఎప్పటికప్పుడు చక్కదిద్దాల్సిన ట్రాఫిక్ అధికారులు సిబ్బందిని ఇతర పనులు చేయాలని హుకుం జా�
వరంగల్ నగరంలో సోమవారం జోరువాన కురిసింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. నగర రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతులో నీరు ప్రవహించింది.
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురసరించుకొని వరంగల్ నగరంలోని పాపయ్యపేట చమన్ మండపం వద్ద పెట్టిన లడ్డూ రికార్డు సృష్టించింది. 2,100 కిలోల లడ్డూ ప్రసాదాన్ని డోసైల్ డెలివరీ సర్వీసెస్ వారు వినాయకుడికి సమర్పించ�