వరంగల్ నగరంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, కాటారం మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. హనుమకొండలో సాయంత్రం కురిసిన కుండపోత వానకు రోడ్లన్నీ చెరువులు, కుంటలను తలపించాయి.
రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఈనెల 31న వరంగల్ నగర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా కాజీపేట, హనుమకొండ, వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ఐటీని రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ సంకల్పం మంచి ఫలితాలను ఇస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ నగరంలో ఐటీ ఎకోసిస్టం బాగా రూపుదిద్దుకొంటున్నదని, ఎల్అండ్టీ, హెక�
ఒకప్పుడు నిత్యం వేలాది మంది రాకపోకలతో కిటకిటలాడే వరంగల్ నగర రహదారులు, కూడళ్లు.. ఇరుకుగా, అడుగడుగునా గుంతలు, చిన్నపాటి వర్షం పడితేనే వరద నీటితో జలమయమై ప్రజలకు చుక్కలు కనిపించేవి. స్థానికులే గాక వివిధ జిల్