Waqf Amendment Bill | కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదిలాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద భారీ మానవహారం చేపట్టి నిరసన తెలిపారు.
951-52లో దేశ జనాభా 36 కోట్లు కాగా, అప్పుడు లోక్సభ సీట్లు 489. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన 1971లో దేశ జనాభా 54 కోట్లు. అప్పుడు సీట్ల సంఖ్యను 545కు పెంచారు. 1976లో కుటుంబ నియంత్రణ కార్యక్రమం జోరుగా సాగుతున్న�
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు పశ్చిమ బెంగాల్లో విస్తరిస్తున్నాయి. ముర్షీదాబాద్లో హింసాత్మక నిరసనల తర్వాత తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాకు విస్తరించాయి.
‘ముస్లిం సమాజ హితం కోసం’ అనే అందమైన ముసుగు తొడిగి ‘వక్ఫ్ చట్టం- 1995’లోని ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన సవరణలన్నీ ఏకపక్షంగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ముస్లింల పాత్ర తగ్గించి, ముస్లిమేతరులు ముఖ్యంగా, �
భూముల ధరలు పెరగడంతోనే హెచ్సీయూ భూములపై అందరి కన్ను పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. ఆ భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటు ఆమోదం (Waqf Amendment Bill) పొందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటేవరకు వాడీవేడీ చర్చ జరిగింది. దాదాపు 14 గంటలకుపైగా సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం తెల్లవారుజామున బిల్ల
వక్ఫ్ (సవరణ) బిల్లుపై బుధవారం లోక్సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బిల్లును రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన విపక్షాలు ముస్లింలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించగా, అ�
Waqf Amendment Bill 2025: దేశంలో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీల నుంచి సుమారు 12 వేల కోట్ల ఆదాయం రావాలి. కానీ ఇప్పడు కేవలం 163 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ ఆయ�
Waqf Bill | వివాదాస్పద వక్ఫ్(సవరణ) బిల్లు (Waqf Bill) లోక్సభ (Lok Sabha) ముందుకు వచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rjiju) సభలో ప్రవేశపెట్టారు.
వక్ఫ్ సవరణ 2024 బిల్లును వ్యతిరేకిస్తూ నల్లగొండ ఈద్గా ప్రార్ధన స్థలం దగ్గర నల్ల రిబ్బన్లు ధరించి సీపీఎం ఆధ్వర్యంలో ముస్లింలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
Waqf Bill | ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది.