Waqf bill | ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో ప్రవేశపెట్టింది.
వక్ఫ్ సవరణ బిల్లును కొన్ని సిఫారసులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సోమవారం ఆమోదించింది. ఈ కమిటీ సమావేశం అనంతరం చైర్మన్ జగదాంబిక పాల్ మీడియాతో మాట్లాడుతూ, తమ కమిటీ ఆమోదించిన సవరణలు ఈ బిల్లును మరి�
వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశం శుక్రవారం వాడీవేడిగా సాగింది. జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ ప్రొసీడింగ్స్ ద్వారా తమపై ఒత్తిడి తీసుకువస్తూ ఇష్టారీతిగా అజెండాను
ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అదానీ అవినీతి అంశంపై వేడెక్కనున్నాయి. ఈ సమావేశాల్లో పెండింగ్లో ఉన్న వక్ఫ్ సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు మొదలైనవి సభ ముందుకు రాబోతున్నట్టు తెలిపాయి.
Waqf Panel Meet: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఇవాళ పార్లమెంట్లో జాయింట్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. అయితే ఆ సమావేశం నుంచి అనేక మంది విపక్ష నేతలు వాకౌట్ చేశారు.
Waqf (Amendment) Bill, 2024 : వక్ఫ్ బిల్లుపై శివసేన (UBT) తన వైఖరి స్పష్టం చేయాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేత సంజయ్ నిరుపమ్ డిమాండ్ చేశారు.