Team India Victory Parade : టీమిండియా 'విక్టరీ పరేడ్' కోసం అరేబియన్ సముద్రపు ఒడ్డున లక్షల మంది చేరారు. దాంతో, వాంఖడే స్టేడియం పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు వాహనదారులను మరైన్ డ
టీ20లలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ క్యాంప్లో చేరాడు. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ కారణంగా గతేడాది డిసెంబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్న మిస్టర్ 360.. శ�
Rohit Sharma: రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిర్వాహకులు రోహిత్ శర్మ పేరుమీదున్న ప్లకార్డులను అనుమతి ఇవ్వలేదు. బాలీవుడ్ చిత్రంలోని ఓ ఫేమస్ డైలాగ్ ఆ ప్లకార్డుపై
Rohit Sharma: వాంఖడే మైదానంలోకి ఓ అభిమాని దూసుకువచ్చాడు. రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్న చోటుకు వెళ్లి అతన్ని హత్తుకునే ప్రయత్నం చేశాడు. తొలుత షాక్ తిన్న రోహిత్.. ఆ తర్వాత ఆ ఫ్యాన్కు షేక్హ్యాండ్ ఇచ్చ�
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విదర్భ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. రికార్డు స్థాయిలో 42వ టైటిల్పై కన్నేసిన ముంబై ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నది.
Sachin Tendulkar | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియాన్ని (Wankhede Stadium) నిర్మించి 50 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఆ స్టేడియంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్
ముంబై, విదర్భ రంజీ టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మొదలైన ఫైనల్లో ముంబై తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు రహానే(7), శ్రేయాస్ అయ్యర్(7) విఫలమైన �
రంజీ ట్రోఫీ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విదర్భ జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ముంబై 42వ రికార్డు టైటిల్పై కన్నేస్తే..సమిష్టి ప్రదర్శనను నమ్ముకున్న వి
INDW vs AUSW : సొంత గడ్డపై జరిగిన ఏకైక టెస్టులో కంగారూలను చిత్తుగా ఓడించిన భారత జట్టు వన్డే సిరీస్(ODI Series)పై నజర్ వేసింది. ముంబైలో జరుగుతున్న తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా రెండు క�
INDWvsENGW 1st Test: ముంబైలో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 428 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 136 పరుగులకే కట్టడి చేసింది.