Dhoni :2011 వరల్డ్కప్ ఫైనల్లో ధోనీ విన్నింగ్ సిక్సర్ గుర్తుందా. వాంఖడే స్టేడియంలో ఆ బంతి పడిన సీటుకు ఇప్పుడు ధోనీ పేరు పెట్టనున్నారు. ముంబై క్రికెట్ సంఘం దీనిపై ఓ నిర్ణయం తీసుకున్నది.
Sachin Tendulkar | వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముంబై క్రికెట్ ఆసోషియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే మంగళవారం ఉదయం ప్రకటించారు. చారిత్రక వాంఖడే స్టేడియంల�
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. ఈ ఏడాది మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఇండియాలోనే ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. అయితే మొత్తం నాల
కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ముంబై నుంచి తరలించే మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కావడానిక మరో వారం రోజుల సమయమే ఉంది. అయితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో పని చేస్తున్న గ్రౌండ్ సిబ్బందికి కరోనా వైరస్ సంక్రమించడం ఆందోళన కలిగిస్తున్న�