వనపర్తికి విద్యుత్ స్టోర్ మంజూరు జోగుళాంబ గద్వాలకూ ప్రయోజనం n 24 గంటలూ సేవలు అందుబాటులో ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, స్తంభాలు సమాచారం వచ్చిన వెంటనే బిగించే అవకాశం వనపర్తి, ఆగస్టు 13 ( నమస్తే తెలంగాణ) : పవర్ �
భూ రికార్డుల ప్రక్షాళన విప్లవాత్మకం సురక్షితమైన లావాదేవీలతో పూర్తి భద్రత సులభతర సేవలు అందించడమే లక్ష్యం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): దేశంలోనే రెవెన్యూ వ్యవస్థలో �
నేడు జాతీయ అవయవదాన దినోత్సవం వనపర్తి, ఆగస్టు 12 : మనిషి చనిపోయిన తర్వాత మరో జన్మ ఉం టుందని వింటూనే ఉన్నాం. మరో జన్మ ఉంటుందో..లేదో తెలియదు కానీ చనిపోయిన వ్యక్తి అవయవదానం చేయడం వల్ల మరొకరి ప్రాణా లు కాపాడొచ్చు. �
పట్టణం నుంచి పల్లెకు విస్తరించిన సాంకేతిక సేవలు జోరుగా డిజిటల్ లావాదేవీలు పంక్చర్ షాపు మొదలుకొని సూపర్మార్కెట్ వరకు అన్నీ ఆన్లైన్లో.. కరోనా నేపథ్యంలో పెరిగిన వినియోగం తీరుతున్న చిల్లర సమస్య సర్వ
ప్రభుత్వ దవాఖానలకు క్యూ కడుతున్న రోగులు సకల సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం సాధారణ కాన్పుల్లోనూ వనపర్తి టాప్.. వనపర్తి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అనే నా
అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తనాల ఉత్పత్తి త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వేరుశనగ పరిశోధన కేంద్రం పనుల పరిశీలన పెద్దమందడి, ఆగస్టు 9 : అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న వే
జీవాలను కాపాడేందుకు నట్టల నివారణ మందు తాపించాలి జిల్లాలో రెండో విడుతలో 14వేల యూనిట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి 210 మందికి కల్యాణలక్ష్మి,32మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత వనపర్తి రూరల్, ఆగస్టు
నేత వస్ర్తాల తయారీకి పుట్టినిల్లు ఉమ్మడి జిల్లా ఖండాంతర ఖ్యాతి పెంచిన సంపద సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందుబాటులో దుస్తులు తెలంగాణలో నేతన్నకు చేయూత నేడు జాతీయ చేనేత దినోత్సవం వనపర్తి, ఆగస్టు 6 : అగ్గిప�
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి టీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులకు పరామర్శ వనపర్తి, ఆగస్టు5: ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి �
స్వయం ఉపాధికి రుణాల మంజూరు వనపర్తి జిల్లాకు రూ.54.58కోట్లు రుణ ప్రణాళికను రూపొందించిన యంత్రాంగం వనపర్తి, ఆగస్టు4: స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి స్త్రీ నిధి ద్వారా ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకార�
వనపర్తి, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): యాదవుల అభ్యున్నతికే గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15లోగా జిల్లాలో పూర్తి�