ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆత్మకూరు, ఆగస్టు 20: సులభతర పాలనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు నూతన మున్సిపాలిటీ భవనం ప్రారంభించిన ఆయన మాట్�
ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవంలూయిస్ డాగూరే చిత్రపటం వద్ద ఫొటో, వీడియో గ్రాఫర్ల నివాళి ఊట్కూర్, ఆగస్టు 19 : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలను గురువారం మండలకేంద్రంలో ఫొటో, వీడి యో గ్రాఫర్లు ఘనంగా నిర్వహించార
వందశాతం మొక్కలు నాటాలిస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ వనపర్తి, ఆగస్టు 18: పట్టణంలో పెండింగ్లో ఉన్న రోడ్డు వైండింగ్తోపాటు మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకి�
పోలీస్ హౌసింగ్బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్కుమార్వనపర్తి జిల్లా నూతన పోలీస్ కార్యాలయ పనుల తనిఖీ వనపర్తి, ఆగస్టు18: జిల్లా కేంద్రంలోని మర్రికుంట సమీపంలో నిర్మాణంలో ఉన్న పోలీస్ కార్యాలయాల సము
అధికారుల సూచనలతో అధిక దిగుబడులు సాధించాలిఅర్హులైన అందరికీ డబుల్బెడ్రూం ఇండ్లువ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డివ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవిరూ.81లక్షలతో భూసార పరీక్ష �
జూరాల ప్రాజెక్టుకు తగ్గుతూ.. పెరుగుతున్న వరద ఎగువ, దిగువ కేంద్రాల్లో మళ్లీ ప్రారంభమైన విద్యుదుత్పత్తి ఆత్మకూరు, ఆగస్టు16: జూరాలలో ఈ ఏడాది జూన్ 9న విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ము
ప్రపంచ దృష్టిని ఆకర్షించనున్న దళితబంధు రైతుబంధుతో పండుగలా సాగు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) : జాతి సమగ్రాభివృద్ధికి పునరంకితం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్�
అలంకార చేతిరాతలో యువకుడి ప్రతిభ పలు దేశాల్లో ప్రదర్శనలతో అంతర్జాతీయ గుర్తింపు కళాకృతులకు మార్కెట్లో మంచి ఆదరణ తెలుగు రాష్ర్టాల నుంచి ఒకే ఒక్కడు.. దేశ ఐక్యతను చాటుతున్న కళాకారుడు అలంకార చేతిరాతలో అతడు మ�
వనపర్తికి విద్యుత్ స్టోర్ మంజూరు జోగుళాంబ గద్వాలకూ ప్రయోజనం n 24 గంటలూ సేవలు అందుబాటులో ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, స్తంభాలు సమాచారం వచ్చిన వెంటనే బిగించే అవకాశం వనపర్తి, ఆగస్టు 13 ( నమస్తే తెలంగాణ) : పవర్ �
భూ రికార్డుల ప్రక్షాళన విప్లవాత్మకం సురక్షితమైన లావాదేవీలతో పూర్తి భద్రత సులభతర సేవలు అందించడమే లక్ష్యం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): దేశంలోనే రెవెన్యూ వ్యవస్థలో �
నేడు జాతీయ అవయవదాన దినోత్సవం వనపర్తి, ఆగస్టు 12 : మనిషి చనిపోయిన తర్వాత మరో జన్మ ఉం టుందని వింటూనే ఉన్నాం. మరో జన్మ ఉంటుందో..లేదో తెలియదు కానీ చనిపోయిన వ్యక్తి అవయవదానం చేయడం వల్ల మరొకరి ప్రాణా లు కాపాడొచ్చు. �
పట్టణం నుంచి పల్లెకు విస్తరించిన సాంకేతిక సేవలు జోరుగా డిజిటల్ లావాదేవీలు పంక్చర్ షాపు మొదలుకొని సూపర్మార్కెట్ వరకు అన్నీ ఆన్లైన్లో.. కరోనా నేపథ్యంలో పెరిగిన వినియోగం తీరుతున్న చిల్లర సమస్య సర్వ