పంటలపై రాయితీలు ఇస్తున్న సర్కార్ విభాగాల వారీగా 40 నుంచి 50 శాతం సబ్సిడీ తక్కువ ధరలో పనిముట్లు, యంత్రాలు.. అవగాహన కల్పిస్తున్న అధికారులు వనపర్తి, జూలై 23 (నమస్తే తెలంగాణ) : రైతు ను రాజును చేయడమే లక్ష్యంగా పండ్ల
వనపర్తి, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ముసురుతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నదని, అన్న�
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురంలోని ఊకచెట్టు వాగుపై నిర్మించిన చెక్డ్యాం నిండి మత్తడి దుంకుతున్నది. చెక్డ్యాం మధ్యలో గంగాధరుడు కొలువుదీరిన దృశ్యం అందరినీ విశేషంగా ఆకట్టుకుంట�
వనపర్తి: రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన ధరల�
రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో మత్స్య సంపద ఈ ఏడాది 2.5 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేప పిల్లలకు జియో ట్యాగింగ్ వనపర్తి జిల్లాలో 109 సొసైటీల్లో 8,550 మంది సభ్యులు వనపర్తి, జూలై 20 (నమస్తే తెలంగాణ) : జిల్లా లో మత్స్య సం�
ఆత్మకూరు, జూలై 20 : జూరాల ప్రాజెక్టుకు వరద హోరెత్తుతున్నది. మంగళవారం మధ్యాహ్నం 16 గేట్లను ఎత్తారు. రాత్రి 9 గంటలకు 1,05,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 13 గేట్ల ద్వారా 86,060 క్యూసెక్కులు ది గువకు విడుదల చేశారు. నెట్�
కొత్తకోట సింగిల్విండో కార్యాలయంలోకి నీరు తడిచిన రికార్డులు శంకరసముద్రం గేట్లు ఎత్తివేత కొత్తకోట/పెబ్బేరు రూరల్, జూలై 18 : వనపర్తి జిల్లాలో శనివారం రాత్రి భారీ వ ర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల చెరువుల
జూన్లో రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో అరుదైన ఘనత 12 ఏండ్లలో ఇదే మొదటిసారి.. ఆత్మకూరు, జూలై 12 : ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలిచే ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాలు
పట్టుదల, ఆత్మవిశ్వాసంతో జీవించాలి ఏడేండ్లలో లక్షా 35 వేల ఉద్యోగాలిచ్చాం మరో 50 వేలకు త్వరలో నోటిఫికేషన్ ఆత్మహత్యలను రాజకీయం చేయొద్దు : మంత్రి నిరంజన్రెడ్డి గోపాల్పేట, జూలై 12 : చదువు వి జ్ఞానం కోసమేనని, ఆత�
దుకాణంలో పనిచేస్తూనే ఆభరణాలు చోరీ పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని ఖాజా తజముల్ హుస్సేన్పై కేసు 30 తులాల బంగారం స్వాధీనం వనపర్తి, జూలై 12 : నమ్మకంగా ఉద్యోగమిచ్చిన యజమాని దుకాణంలోనే చోరీకి పాల్పడుతూ నమ్మకా�
గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి త్వరలోనే అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పెద్దమందడి, జూలై11: పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రగతి సాధించాలి, ఆ దిశ�