దుకాణంలో పనిచేస్తూనే ఆభరణాలు చోరీ పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని ఖాజా తజముల్ హుస్సేన్పై కేసు 30 తులాల బంగారం స్వాధీనం వనపర్తి, జూలై 12 : నమ్మకంగా ఉద్యోగమిచ్చిన యజమాని దుకాణంలోనే చోరీకి పాల్పడుతూ నమ్మకా�
గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి త్వరలోనే అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పెద్దమందడి, జూలై11: పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రగతి సాధించాలి, ఆ దిశ�
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అచ్యుతాపురం గ్రామంలో పల్లె నిద్ర వనపర్తి రూరల్, జూలై5: ప్రాజెక్టులతో సాగుకు స్వర్ణయుగం వచ్చిందని, ఒకప్పడు సాగు చేయడానికి నీళ్లు లేక కరువుతాండవించిన ఈ ప్రా�
జడ్చర్ల, జూలై4: పల్లెలు పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల మండలంలోని లి�
కల్వకుర్తి రూరల్, జూలై 4: హరితహారంలో భాగంగా అన్ని గ్రామాల్లో వివిధ మొక్కలతోపాటు ఐదువందల పండ్ల మొక్కలను కూడా పెంచాలని కలెక్టర్ శర్మన్ చౌహాన్ సూచించారు. ఆదివారం కల్వకుర్తి మండలంలోని మార్చాల, కుర్మిద్ద
అన్ని వార్డుల్లో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ వనపర్తి, జూలై 3 : ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో పట్టణాన్ని కూడా అదే తరహాలో పరిశుభ్రంగా ఉం చుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి�
వనపర్తి రూరల్/కొత్తకోట/ఎర్రవల్లి చౌరస్తా, జూలై 2 : చెక్డ్యాంల నిర్మాణాలతో భూగర్భజలాలు పెంపొందుతున్నాయని సీఎం ఓఎస్టీ స్మితా సబర్వాల్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. ఎక్కడెక్
సమస్యలపై మెస్సేజ్ చేయండి.. పరిష్కరిస్తాకలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వార్డు నిద్ర చేయాలివసతులపై గ్రామ సభల్లో నిర్ణయం తీసుకోవాలివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి, జూలై 1: ప్రజలు సమస్యలను మెస్స�
కోర్టుల సంఖ్య పెరగడంతో లబ్ధిప్రభుత్వ చొరవ అభినందనీయంప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలిహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమ కోహ్లివనపర్తి, జడ్చర్లలో అదనపు కోర్టులు ప్రారంభంవనపర్తి, జూలై 1 (నమస్తే తెలంగాణ)/జ
అచ్చంపేట, జూన్ 27 : గ్రామాలు, పల్లెలను అభివృద్ధి పర్చేందుకు కావాల్సి న నిధులను ప్రభుత్వం వెచ్చించి అ మలు చేస్తుంటే క్షేత్రస్థాయిలో పనిచేసే అ ధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నీరుగారుతున్నది. అందుకు ని
వనపర్తి, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : సాగు, తాగు నీటికి భవిష్యత్లో ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. స్థానికంగా జలసిరిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడానికి చెక్డ్యా�