రాష్ట్రంలో 2,601 ‘వేదికలు’ నిర్మించాం అన్నపూర్ణగా అవతరించిన తెలంగాణ సాగుభూమి 1.51 కోట్ల ఎకరాలు ధరణిలో 10 నిమిషాల్లో భూముల రిజిస్ట్రేషన్ చెక్డ్యాంల నిర్మాణంతో రైతులకు మేలు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
రోగనిరోధక శక్తిని పెంచే పండు ఎకరాకూ 500 మొక్కల పెంపకం కిలో రూ.250 వరకు పలుకుతున్న ధర సూర్యానాయక్ తండాలో సాగు చేస్తున్న రైతు తిమ్మాజిపేట, జూన్ 22: ప్రస్తుతం ప్రజలు కరోనా వైరస్ను తట్టుకునేందుకు రోగనిరోధకశక్త
వనపర్తి టౌన్, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త, వైతాళికుడు ప్రొఫెసర్ జయశంకర్ అని టీజేఏసీ చైర్మన్ రాజారాంప్రకాశ్, విశ్వకర్మ అధ్యక్షుడు పరమేశ్వరాచారి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వేర్వేరుగా ప్రొఫె
వనపర్తి, జూన్ 21 : అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను సోమవారం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ర�
నిండిన చెరువులతో పంటలు సాగు చేయండి పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు జయశంకర్ ఆకాంక్షల మేరకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నమస్తే తెలంగాణ/వనపర్తి, జూన్ 21: వర్షాలు సకాలంలో పడకున్నా రా
‘రైతు బంధు’ డబ్బులు.. రైతన్నకు భరోసా వీపనగండ్ల, జూన్ 19 : ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా వంటి రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో వ్యవసాయంపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రైతుల పెట్టుబడి ఖర్చుల నిమిత్తం ఈ ఏ
మదనాపురం, జూన్ 19 : మండలంలోని అగ్రహారం(గోవిందహళ్లి) గ్రామంలో ఆంజనేయ విగ్ర హ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రా మానికి చెందిన యాదయ్య, అతడి మిత్రుడు జూప ల్లి వేణుగోపాల్తో కలిసి సుమారు రెండు లక్షల ఖర్
మదనాపురం, జూన్ 15 : వానకాలం పంట పెట్టుబడులకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుల బ్యాంకు ఖాతాలో ఎకరాకు రూ.5వేల చొప్పున జమచేయడం సంతోషంగా ఉందని రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్�
ఖిల్లాఘణపురం, జూన్ 15 : ఈ ఏడాది హరితహారం కార్యక్రమం నాటికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని జెడ్పీసీఈవో వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంతోపాటు మండలంలోని షాపూర్ గ్రామాల్లో నర్సరీ, ప్రకృతి �
వనపర్తి, జూన్ 15 : జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, అందుకోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని ఇన్చార్జి ఎస్పీ సాయిశేఖర్ అన్నారు. జిల్లాలో నకిలీ �
మరికల్, జూన్ 14 : మండల కేంద్రంలోని హరిజన్వాడలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ వాట ర్ ట్యాంక్ స్థలాన్ని సోమవారం భగీరథ ఈఈ వెంకట్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన వాట ర్ ట్�
ఉమ్మడి జిల్లాలోని బీసీ గురుకుల కళాశాలలో 1,360 సీట్లుఅందుబాటులో వృత్తి విద్య కోర్సులు21వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలివనపర్తి రూరల్, జూన్13: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల