మంత్రి నిరంజన్ రెడ్డి | వానాకాలంలో వచ్చిన వరి దిగుబడిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ధాన్యం కొను�
స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు ఆయన పోరాట పటిమ ఎంతో గొప్పది వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, నవంబర్ 2 : మండలంలో ని వెంకటాపురం గ్రామానికి చెందిన స్వాతం త్య్ర సమరయోధుడు కొండ నారాయణరెడ్�
అటవీ భూములను పరిరక్షించాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): పోడు భూ ముల సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పరిష్కారం చూపనున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరం�
వనపర్తి: పోడు భూముల సమస్యలకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల
వనపర్తి: జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డు చింతల హనుమాన్ ఆలయం సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వేగవంతం గా, నాణ్యవంతంగా నిర్మించాలని సంబంధించిన కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆదివారం మున్సిపల్ చైర్మ�
కొత్తకోట: ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆదివారం భూత్కూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు. మండలానికి సంబంధించిన 14మందికి 9,03,800 విలువేన చెక్కులను అందజేశారు.
రోజూ మెనూలో జొన్నరొట్టె మారుతున్న ఆహార జీవనశైలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి పెద్దపీట చిరుధాన్యాల వంటకాలపై ఆసక్తి జంక్ ఫుడ్కు దూరంగా.. జొన్న రొట్టె.. బలవర్ధకమైన ఆహారం.. నేటి పరుగుల జీవితంలో బీపీ, షుగర్ ఇతర �
సవాల్కు బెదిరిన బీజేపీ.. తోకముడిచిన బండి సంజయ్ ఓ వైపు రైతులను దగా చేస్తూ.. మరో వైపు రైతు దీక్షలా..? కర్షకులకు చేసిందేమో చెప్పాలి? ధాన్యం కొనుగోలు చేయాలని చెబుతున్నా పట్టని కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజ�
గంజాయి, గుట్కా, గుడుంబాపై సర్కార్ సీరియస్ నిరంతరంగా సోదాలు నిర్వహిస్తున్న అధికారులు వనపర్తి జిల్లాలో భారీగా గుట్కా పట్టివేత గుడుంబా తయారీ కేంద్రాలు ధ్వంసం వనపర్తి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : మారుమూ�
విజయగర్జన తర్వాత వనపర్తికి సీఎం కేసీఆర్ 10, 11న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పర్యటన క్యాంప్ కార్యాలయం, రైతు వేదికల ప్రారంభం దీపావళి తర్వాత కార్యకర్తల సమావేశం యాసంగి సాగుకు చెరువులు, కుంటలు నింపాలి వ్యవస�
ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు పంపిణీ ఊరూరా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ వనపర్తి రూరల్, అక్టోబర్ 26 : రాష్ట్రంలో రైతు లు వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమపై అధికంగా ఆధారపడుతున్నారు. పాడి పరిశ్రమ కొం డంత అండగ�
కొత్తకోట: యువత నైపుణ్యం కలిగి ఉంటేనే వారు ఆర్థికంగా అభివద్ధి చెందుతారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీవేంకటేశ్వర ఐటీఐ కళాశాలలోనిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతి�
చిన్నంబావి: నియోజకవర్గంలోని ప్రతిఒక్క సామాన్య, మధ్య తరగతి నిరుపేదలకు ఆపత్కర సమయంలో మెరుగైన వైద్యచికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్వోసీ అందజేసి వారిని ఆదుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వమేన ని ఎమ్�