వివాహితతో ఎస్ఐ రాసలీలలు | ఓకీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది. ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం నడుపుతున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే..వనపర్తి రూరల్ �
మినీ ఎత్తిపోతలతో మహర్దశ వనపర్తి జిల్లాలో 58 లిఫ్టులు గట్లపై ఉన్న తండాలకు సరఫరా 6 వేల ఎకరాలకు సాగునీరు జిల్లాలో సాగునీటికి తీరిన కొరత అన్నదాతల జీవితాల్లో వెలుగులు వనపర్తి, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : పక్కనే �
మంత్రి నిరంజన్రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజకీయాలు తప్పా రైతాంగం మీద ప్రేమ లేదు. నూతన వ్యవసాయ చట్టాలతో ప్రధాని మోదీ రైతుల మెడలకు ఉరితాళ్లు పేనుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్
వరికి బదులు ప్రత్యామ్నాయంగా.. ఆసక్తి చూపుతున్న అన్నదాతలు వనపర్తిలో లక్ష్యం 12 వేల ఎకరాలు రైతుల నుంచి 543 దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టింది. వరిని కొనుగోలు చేయలేమని కే�
యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలి లేకుంటే ఎందుకు కొనదో నిలదీయాలి తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం టెలీకాన్ఫరెన్స్లో మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పండిన వరిని కొను�
Blue Revolution | తెలంగాణలో నీలి విప్లవం మొదలైందని, ఉచితంగా చేపపిల్లలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని దేవవకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదన్నారు. బుధవారం మద�
మంత్రి నిరంజన్ రెడ్డి | వానాకాలంలో వచ్చిన వరి దిగుబడిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ధాన్యం కొను�
స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు ఆయన పోరాట పటిమ ఎంతో గొప్పది వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, నవంబర్ 2 : మండలంలో ని వెంకటాపురం గ్రామానికి చెందిన స్వాతం త్య్ర సమరయోధుడు కొండ నారాయణరెడ్�
అటవీ భూములను పరిరక్షించాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): పోడు భూ ముల సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పరిష్కారం చూపనున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరం�
వనపర్తి: పోడు భూముల సమస్యలకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల
వనపర్తి: జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డు చింతల హనుమాన్ ఆలయం సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వేగవంతం గా, నాణ్యవంతంగా నిర్మించాలని సంబంధించిన కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆదివారం మున్సిపల్ చైర్మ�