Minister Niranjan Reddy | వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలును నిర్వహించారు.
ఒక్కొక్కరికీ పది కిలోల చొప్పున పంపిణీ ఉచితంగా అందించాలని ఉత్తర్వులు జారీ ఉమ్మడి జిల్లాలో 998 మందికి లబ్ధి వనపర్తి, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ఆధారం లేకుండా సామాజిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెక్స్ వర్
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గట్టులో అంబరాన్నంటిన రైతుబంధు సంబురాలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపు ఉత్తమ రైతులకు పలుగు, పార, ప్రశంసాపత్రాలు గట్టు, జనవరి 11 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు, ఆ తరు�
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరుగురు పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కు అందజేత వనపర్తి, జనవరి 11 : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ఎల్లప్పుడు అండగా ఉంటుందని వ్యవసాయ �
ఘనంగా రైతుబంధు సంబురాలు భారీగా వనపర్తికి ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు, రైతులు గోపాల్పేట, జనవరి 11 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలో ని అన్ని గ్రామాల్లో రైతుల�
రైతుల మీద ఏ మాత్రం ప్రేమలేదు సీఎం కేసీఆర్ పాలనలో అన్నదాతకు ఆత్మవిశ్వాసం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలో తెలివిలేని సర్కార్ దేశాన్ని ఏలుతున్నద�
Rythubandhu | తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత రైతుల జీవితాలు ఎలా ఉన్నాయో కే.రాధిక అనే 8వ తరగతి విద్యార్థిని ఒక్క చిత్రం ద్వారా తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది.
డిమాండ్ ఉండడంతో వ్యాపారస్తుల మధ్య పోటీ ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న కొనుగోలుదారులు రికార్డు స్థాయి ధర పలుకుతున్న పల్లి ఆరబెట్టాక తీసుకురావాలని సూచిస్తున్న అధికారులు వనపర్తి, జనవరి 4 : రైతుల ఇంట వేరుశనగ
Minister Niranjan Reddy | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరెంట్ కష్టాల నుంచి మిగులు కరెంటును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
సమైక్యరాష్ట్రంలో నష్టపోయిన ఉమ్మడి జిల్లా స్వరాష్ట్రంలో గొప్పగొప్ప పథకాలు అమలు రైతుబంధు వారోత్సవాల్లో ప్రజాప్రతినిధులు భాగస్వాములుకావాలి మారిన రైతు పరిస్థితి, వ్యవసాయ ముఖచిత్రాలపై ముగ్గులు వేయాలి ట�
ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందరూ బాగుండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి 233 మందికి చెక్కులు పంపిణీ, సహపంక్తి భోజనం వనపర్తి, డిసెం
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన 300 మంది మైనార్టీలు వనపర్తి, డిసెంబర్ 30 : బంగారు తె లంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురు�