Muslim Woman | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు ముస్లిం మహిళ(Muslim Woman)ను ఆమె బంధువు కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం శివరాజ్ చౌహాన్, ఆ ముస్లిం మహిళను కలి�
ఎల్బీనగర్ నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్కు సగం మంది ఆసక్తి చూపలేదు. ఈసారి కూడా 50 శాతం లోపే పోలింగ్ జరిగింది. ఎల్బీనగర్ నియోకవర్గంలోని పదకొండు డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయ�
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని శాసనసభ ఎన్నికల్లో మొత్తం 52.07శాతం ఓటింగ్ నమోదైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో 53.74శాతం మంది ఓటేయగా ఈసారి స్వల్పంగా తగ్గింది. నియోజకవర్గంలో మొత్తం 2,96,014 ఓటర్లు ఉండగా వారిలో 154,146 మంది ఓటేశార�
గ్రేటర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన అభ్యర్థులందరూ ఇక ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలన్నీ ఈవీఎంలలో నిక్షిప్తం చేసి వాటిని భారీ బందోబస్తు నడ�
ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కల్పించినా గ్రేటర్ ఓటరు మారలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వారీగా మొత్తం ఓటింగ్ను పరిశీలిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే గణనీయంగా తగ్గింది. బస్తీ ఓ�
ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 68.30 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ గడువు ముగిసే సమయానికి ఇంకా లైన్లలో ఉండడంతో కొన్నిచోట్ల ఓటిం
Assembly Election | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటు ద్వారా మద్దతు తెలియజేయడానికి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకులు దేశ, విదేశాల నుంచి వచ్చి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక జరుగనున్న మూడో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. 13 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండగా, మిగిలిన 10
పోలింగ్ స్టేషన్లకు చుట్టూ 200 మీటర్ల దూరం వరకు గుంపులు గుంపులుగా ఉండవద్దని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు నగ�
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Elections) రికార్డు స్థాయిలో పోలింగ్ (Polling) నమోదయింది. తుది గణాంకాల ప్రకారం 73.92 శాతం ఓటింగ్ నమోదయింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా, నేడు రాజస్థాన్ ఎన్నికల (Rajasthan Assembly Elections) ఓటింగ్ ప్రారంభమైంది.
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ (Second phase) ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 �