Lok Sabha Polls | లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. పెట్రోలియం సంస్థలు, రైల్వేతో ఒప్పందం కుదుర్చుకున్నది. బీఆర్కే భవన్లో ఓటర్ అవెర్నెస్ పోస్టర్ను వ�
ఈసారి లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. మొదటి విడత ఓటింగ్ ఏప్రిల్ 19 నుంచి ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ వరకు మొత్తం 44 రోజుల పాటు ఓటింగ్ వ్యవధి ఉంటుంది.
Lok Sabha Elections 2024 | లోక్సభలోని 543 స్థానాల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అయితే మొత్తం 543 లోక్సభ స్థానాలకు బదులుగా 544 స్థానాలకు ఎన్నికల తేదీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు.
ఇంటి వద్ద ఓటు వేసే అర్హత వయస్సును 80 ఏండ్ల నుంచి 85 ఏండ్లకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. వచ్చే లోక్సభ ఎన్నికల నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.
రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కర్ణాటకలో అధికార కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. క్రాస్ ఓటింగ్ భయంతో పార్టీ ఎమ్మెల్యేలందరినీ సోమవారం ఒక హోటల్కు తరలించింది.
నల్లగొండ మున్సిపల్ చైర్మన్పై సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు విప్ జారీ చేసినప్పటికీ దానికి విరుద్ధంగా ఓటింగ్లో పాల్గొన్నారని, వారిపై చట్టరీత్యా చర్యలు
Muslim Woman | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు ముస్లిం మహిళ(Muslim Woman)ను ఆమె బంధువు కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం శివరాజ్ చౌహాన్, ఆ ముస్లిం మహిళను కలి�
ఎల్బీనగర్ నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్కు సగం మంది ఆసక్తి చూపలేదు. ఈసారి కూడా 50 శాతం లోపే పోలింగ్ జరిగింది. ఎల్బీనగర్ నియోకవర్గంలోని పదకొండు డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయ�
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని శాసనసభ ఎన్నికల్లో మొత్తం 52.07శాతం ఓటింగ్ నమోదైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో 53.74శాతం మంది ఓటేయగా ఈసారి స్వల్పంగా తగ్గింది. నియోజకవర్గంలో మొత్తం 2,96,014 ఓటర్లు ఉండగా వారిలో 154,146 మంది ఓటేశార�
గ్రేటర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన అభ్యర్థులందరూ ఇక ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలన్నీ ఈవీఎంలలో నిక్షిప్తం చేసి వాటిని భారీ బందోబస్తు నడ�
ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కల్పించినా గ్రేటర్ ఓటరు మారలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వారీగా మొత్తం ఓటింగ్ను పరిశీలిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే గణనీయంగా తగ్గింది. బస్తీ ఓ�
ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 68.30 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ గడువు ముగిసే సమయానికి ఇంకా లైన్లలో ఉండడంతో కొన్నిచోట్ల ఓటిం