లోక్సభ ఎన్నికల్లో తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి నష్టం? ఎవరికి లాభం చేకూరుస్తుందనే దానిపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్నది. కౌంటింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు లెక్కల్లో మున
కోట్లాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో నిజమైన విజేతలు ఓటర్లేనని చాటుకున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నిర్వహణలో అనేక సవాళ్లు, సందేహాలను అధిగమించి పెద్దయెత్తున పోల
సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Lok Sabha Elections | వీరతిలకం ఎవరి నుదుటన మెరుస్తుంది? గెలుపుమాల ఎవరి మెడను వరిస్తుంది? రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత ప్రజల్లో ప్రారంభమైన ఆసక్తికర చర్చ ఇది. ఉదయం మందకొడిగా ప్రారంభ�
నిరసిస్తూ యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కునుముక్కుల గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. 20రోజులుగా వడ్లు కాంటా వేయలేదంటూ తడిసిన బస్తాలతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో 8గంటల వరకు కేవలం 43 ఓట్లే �
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ప్రజలందరికీ న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
AP CM Jagan | ఏపీలో మరో మూడు రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుందని, ఈ ఎన్నికల్లో కూటమి ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections ) మూడో విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద తమ అవకాశం కోసం ఓటర్లు బారులు తీరారు.
Pocharam Srinivasa Reddy | అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చ
పోలింగ్ శాతాలను ప్రకటించడంలో ఎన్నికల సంఘం జాప్యంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. తొలి దశ ముగిసి 11 రోజులైనా, రెండో దశ ముగిసి నాలుగు రోజులైనా తుది పోలింగ్ శాతాలను ప్రకటించకపోవడంపై కాంగ్రెస్, సీపీ�