Rahul Dravid: కర్నాటకలో ఇవాళ రెండో విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగుళూరులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. ప్ర�
లోక్సభ ఎన్నికల్లో ఓటేయడం మిస్ కావొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి(సీజేఐ) డీవై చంద్రచూడ్ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో అది ప్రథమ ప్రాధాన్యం కలిగిన బాధ్యతని తెలిపార�
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకే 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బా�
ఉద్యమాల పురిటి గడ్డ మెతుకుసీమ మరోసారి తన బిడ్డ కేసీఆర్ వెంటే ఉన్నానని చాటిచెప్పింది. లోక్సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్కు సుల్తాన్పూర్ వేదికగా అపూర్వ స్వాగతం లభించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత భవిష్యత్తును నిర్ణయించేది ఓటు. అయితే, స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లయినా ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇప్పటికీ నూరు శాతం పోలింగ్ రికార్డవ్వలేదు.
Lok Sabha Polls | లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. పెట్రోలియం సంస్థలు, రైల్వేతో ఒప్పందం కుదుర్చుకున్నది. బీఆర్కే భవన్లో ఓటర్ అవెర్నెస్ పోస్టర్ను వ�
ఈసారి లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. మొదటి విడత ఓటింగ్ ఏప్రిల్ 19 నుంచి ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ వరకు మొత్తం 44 రోజుల పాటు ఓటింగ్ వ్యవధి ఉంటుంది.
Lok Sabha Elections 2024 | లోక్సభలోని 543 స్థానాల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అయితే మొత్తం 543 లోక్సభ స్థానాలకు బదులుగా 544 స్థానాలకు ఎన్నికల తేదీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు.
ఇంటి వద్ద ఓటు వేసే అర్హత వయస్సును 80 ఏండ్ల నుంచి 85 ఏండ్లకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. వచ్చే లోక్సభ ఎన్నికల నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.
రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కర్ణాటకలో అధికార కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. క్రాస్ ఓటింగ్ భయంతో పార్టీ ఎమ్మెల్యేలందరినీ సోమవారం ఒక హోటల్కు తరలించింది.
నల్లగొండ మున్సిపల్ చైర్మన్పై సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు విప్ జారీ చేసినప్పటికీ దానికి విరుద్ధంగా ఓటింగ్లో పాల్గొన్నారని, వారిపై చట్టరీత్యా చర్యలు