MCD elections | దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. ఢిల్లీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విజయ్ దేవ్ ఈ సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఆ షెడ్యూల్ ప్రకారం..
Munugode bypoll | మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
Assembly by elections | దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. బీహార్లోని
నీళ్లిచ్చే కేసీఆర్ కావాల్నా? కన్నీళ్లు పెట్టిచ్చే మోదీ కావాల్నా? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్
ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ఎంత ముఖ్యమైందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటే. అలాంటి ఓటు వేయడానికి అండర్వేర్లో వచ్చారు చాలా మంది యువత. ఈ దృశ్యం ఆస్ట్రేలియాలో పలుచోట్ల కనిపించ
తెలంగాణలో బీజేపీని ఒక్కసారి గెలిపిస్తే ఉరి వేసుకొన్నట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్త�
Uttar pradesh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరి విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరధిలో 54 శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. �
UNGA | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సమర్ధిస్తూ చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UNGA) ఆమోదించింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. 60 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మొదటి విడుతలో భాగంగా సోమవారం ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా స్థానాల�
యూపీ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. సాయంత్రం ఐదు గంటల వరకూ రికార్డు స్ధాయిలో 75.29 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.
Assembly | మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ (Assembly polls) ప్రారంభమయింది. ఉత్తరాఖండ్, గోవాలో ఒకే దశలో ఎన్నికలు ముగియనుండగా, ఉత్తరప్రదేశ్లో రెండో దశ ఎన్నికల పోలింగ్