ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ఎంత ముఖ్యమైందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటే. అలాంటి ఓటు వేయడానికి అండర్వేర్లో వచ్చారు చాలా మంది యువత. ఈ దృశ్యం ఆస్ట్రేలియాలో పలుచోట్ల కనిపించ
తెలంగాణలో బీజేపీని ఒక్కసారి గెలిపిస్తే ఉరి వేసుకొన్నట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్త�
Uttar pradesh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరి విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరధిలో 54 శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. �
UNGA | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సమర్ధిస్తూ చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UNGA) ఆమోదించింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. 60 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మొదటి విడుతలో భాగంగా సోమవారం ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా స్థానాల�
యూపీ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. సాయంత్రం ఐదు గంటల వరకూ రికార్డు స్ధాయిలో 75.29 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.
Assembly | మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ (Assembly polls) ప్రారంభమయింది. ఉత్తరాఖండ్, గోవాలో ఒకే దశలో ఎన్నికలు ముగియనుండగా, ఉత్తరప్రదేశ్లో రెండో దశ ఎన్నికల పోలింగ్
Huzurabad | హుజూరాబాద్లో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 10.5 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు తమ వంతు కోసం వేచిచూస్తున్నారు.
By polls | దేశవ్యాప్తంగా ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పరిధిలో మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది.
జోరుగా ఓటింగ్| రాష్ట్రంలో మినీ పురపోరు ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీల్లో జోరుగా ఓటి�
పురపోరు| మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్ 20 డివిజన్లో మంత్రి పువ్వాడ అజయ్ కుటుంబ
హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఈ నెల 30న జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన స
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో నాలుగో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతున్