Huzurabad | హుజూరాబాద్లో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు 10.5 శాతం ఓట్లు నమోదయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు తమ వంతు కోసం వేచిచూస్తున్నారు.
By polls | దేశవ్యాప్తంగా ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పరిధిలో మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది.
జోరుగా ఓటింగ్| రాష్ట్రంలో మినీ పురపోరు ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీల్లో జోరుగా ఓటి�
పురపోరు| మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం కార్పొరేషన్ 20 డివిజన్లో మంత్రి పువ్వాడ అజయ్ కుటుంబ
హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఈ నెల 30న జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన స
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో నాలుగో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతున్
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు | పశ్చిమ బెంగాల్లో ఒకటి రెండు చోట్ల చెదరుమదురు ఘటనల మినహా తొలివిడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు 71.47 శాతం పోలింగ్ నమోదైంది.